జాతీయం
లాభాలతో స్టాక్మార్కెట్లు ప్రారంభం
ముంబయి: మంగళవారం స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 15 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 5 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది.
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్
ముంబయి: స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంకాగానే సెన్సెక్స్ 68 పాయింట్లు, ఎస్ఎస్ఈ సూచి నిఫ్టీ 13 పాయింట్లు లాభపడింది.
ఈ రోజు ప్రధానిని కలువనున్న టీడీపీ ఎంపీలు
ఢిల్లీ: ఈరోజు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలువనున్నారు. నీలం తుపాను బాధితులను ఆదుకోవాలని వినతీపత్రం సమర్పించనున్నారు.
తాజావార్తలు
- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లబ్ధిదారుల ధర్నా
- యాగశాలలో టీటీడీ (TTD) శాంతి హోమం
- చంద్రబాబు 100 రోజుల పాలన భేష్: – సోనూసూద్
- ఆర్మీ అధికారి ‘కస్టడీ టార్చర్’,
- గాజాలో మానవతావాద పరిస్థితిపై PM తీవ్ర ఆందోళన వ్యక్తం
- రవిచంద్రన్ అశ్విన్: చెన్నై ఛాంపియన్
- హైదరాబాద్లో తెల్లవారుజామున భారీ వర్షం
- కె.టి.ఆర్ కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్
- అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్కార్డులు
- హైడ్రాకు ఫుల్పవర్స్
- మరిన్ని వార్తలు