జాతీయం

కేంద్రానికి తెలంగాణ ఎంపీల షాక్‌

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఎంపీలు షాక్‌నిచ్చారు. ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై జైపాల్‌రెడ్డి సహా ఏడుగురు ఎంపీలు దిక్కార స్వరాన్ని వినిపించారు. కేంద్ర హోంమంత్రి షిండే, కమల్‌నాథ్‌ల …

రాజ్యసభ మధ్యాహ్నాం 2 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ: రాజ్యసభలో సమాజ్‌వాది పార్టీ ఆందోళన చేపట్టింది. ఉగ్రవాద ఆరోపణలు అంటగట్టి అక్రమంగా అరెస్టు చేసిన అమాయక ముస్లిం యువతను విడుదల చేయాలన సభ్యులు డిమాండ్‌ వ్యక్తం …

విపక్షాల తీర్మానం వీరిగిపోతుంది : కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశా ప్రత్యేక్ష పెట్టుబడుల అంశంపై ఓటింగ్‌తో కూడిన చర్చ జరగనున్న నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా …

ఈడీ ఎదుట విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ: జగన్‌ అక్రమాస్తుల కేసులో రెండో ముద్దాయిగా ఉన్న  విజయసాయిరెడ్డి మరోసారి ఎస్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాయలంలో ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు.

వృత్తి విద్యా ఫీజుల పిటిషన్‌ పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ: వృత్తి విద్యా కళాశాల ఫీజులకు సంబంధించిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 9కి వాయిదా వేసింది. అదనపు సమాచారంతో మరో అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు కళాశాల …

ఎఫ్‌డీఐలపై పోరాటం : కారత్‌

న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అంశంపై తమ పోరాటం కొనసాగుతుందని వామపక్షాలు ప్రకటించాయి. ఈ అంశం పార్లమెంట్‌లో ఓటింగ్‌ నిర్వహించడంతోనే పూర్తికాదని.. ప్రభుత్వం వెనక్కుతగ్గేవరకూ తమ ఆందోళన  …

ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై ఎటూతేల్చని ఎస్సీ, బీఎస్సీ

న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు చర్చ ప్రారంభం కానుంది. చర్చ అనంతరం బుధవారం ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌ జరగనుంది. ఇప్పటికే …

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. సమావేశంలో ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. భేటీకి బీజేపీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు.

కేంద్ర హోంమంత్రితో తెదేపా ఎంపీల భేటీ

న్యూఢిల్లీ: తెదేపా ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ అయింది. నీలం తుపాను కారణంగా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం వెంటనే అదుకోవాలని నామా …

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలపై చర్చ జరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఎఫ్‌డీఐలపై చర్చ జరగనుంది. చర్చను బీజేపీ …