జాతీయం

ఎఫ్‌డీఐల వల్ల దేశానికి తీరని నష్టం: ములాయం

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలను సమాజ్‌వాది పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌డీఐలను రిటైల్‌ రంగంలోకి అనుమతిస్తే దేశానికి తీరని నష్టమని సమాజ్‌వాది పార్టీ అధినేత, ఎంపీ ములాయం …

అధిష్టానానికి టీ-కాంగ్రెస్‌ ఎంపీల షాక్‌

న్యూఢీల్లి : డిసెంబర్‌ 4,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురు పార్లమెంట్‌ సభ్యులు చివరి నిమిషంలో అధిష్టానానికి షాక్‌ ఇచ్చారు. మంగళవారం పార్లమెంట్‌లో ఎఫ్‌డిఐలపై చర్చ జరుగుతుంది. …

కావూరి సాంబశివరావుకు ప్రధాని ఫోన్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గ ఎంపీ కావూరి సాంబశివరావుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఫోన్‌ చేశారు. ఎఫ్‌డీఐలపై ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయాలని …

ఎఫ్‌డీఐలపై అనుమతులను వెనక్కి తీసుకొండి : సుష్మా

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన  ఎఫ్‌డీఐ బిల్లును లోక్‌సభలో ప్రతిపక్ష బీజేపీ వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వం భారత వ్యాపార విఫణిలోకి ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తే చిరు వ్యాపారులు తీవ్రంగా …

ఎఫ్‌డీఐ, ఫెమాపై ఓటింగ్‌తో కూడిన చర్చకు అనుమతి

ఢిల్లీ: ఎఫ్‌డీఐ, ఫెమాపై ఓటింగ్‌తో కూడిన చర్చకు లోక్‌సభలో స్పీకర్‌ అనుమతించారు. 184వ నిబంధన కింద చర్చ చేపట్టినందుకు ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్‌ స్పీకర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. చిల్లర …

లోక్‌సభకు బయలుదేరిన కేసీఆర్‌, విజయశాంతి

న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్లమెంట్‌ భవనానికి బయలుదేరారు. ఆయన లోక్‌సభలో ఎఫ్‌డీఐలప జరుగుతున్న చర్చలో పాల్గొంటారు. కేసీఆర్‌తో పాటు ఆపార్టీ మరో ఎంపీ విజయశాంతి …

రాజ్యసభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలపై సమావేశమైన రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఎఫ్‌డీఐ, ఫెమాలపై ఒకే సారి చర్చ జరపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వామపక్షాలు, బీజేపీ వ్యతిరేకించాయి. ఫెమాపై ప్రత్యేక …

నగదు బదిలీ కొత్తది కాదు : కేంద్రం

న్యూఢిల్లీ : వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల బ్యాంక్‌ఖాతాల్లో నేరుగా రాయితీ మొత్తం బదిలీకి ఉద్దేశించిన నగదు బదిలీ పథకంపై ఎన్నికల సంఘానికి కేంద్రం వివరణ …

లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై చర్చ ప్రారంభం

న్యూఢిల్లీ: దేశంలో చిల్లర వర్తకంలో, వ్యవసాయరంగంలో ఎఫ్‌డీఐలపై లోక్‌సభలో చర్చి ప్రారంభమైంది. ఇప్పటికే విపక్షాలు విదేశి పెట్టుబడుల రాకను వ్యతిరేకిస్తూ ఓటింగ్‌తో కూడిన చర్చకు పట్టుబట్టిన విషయం …

ఎన్నికలు అయ్యేవరకు నగదు బదిలీ ఆపండి: ఈసీ

ఢిల్లీ : ఎన్నికల నియమావళి అమలులో ఉండగా నగదు బదిలీ పథకం ప్రకటన పట్ల కేంద్రం ఇచ్చిన వివరణపై ఎన్నికలకమిషన్‌ సంతృప్తి చెందలేదు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని …