జాతీయం

కూలిన పురాతన భవనం

చెన్నై: నగరంలో సుంగవర్‌ వీధిలో ఈ ఉదయం ఓ పురాతన భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 4గురు శిధిలాలకింద చిక్కుకున్నారు. 2అంతప్తుల ఈ భవనంలో ఓ ప్రింటింగ్‌ప్రేస్‌ …

ఈశాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనలు-రిక్టరీస్కేల్‌పై 5.1గా నమోదు

ఢిల్లీ: ఈశాన్య రాష్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వీటి తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.1గా నమోదయింది. అసోంలోని సోనీత్‌పూర్‌ జిల్లా రంగాపరాలో …

అస్ట్రేలియా పాకిస్థాన్‌ జట్ల మధ్య 150 పరుగులు

కోలంబో : టీ 20 ప్రపంచకప్‌ క్రికెట్‌ పోటిల్లో ప్రేమదాస్‌ క్రికెట్‌ స్టేడియంలో అస్టేలియా, పాకిస్థాన్‌ జట్ల  మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ అరు వికెట్ల నష్టానికి …

రాకెట్‌ లాంచర్‌తో మావోయిస్టుల దాడి

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గడ్‌లోని గోల్లపల్లి పోలిస్‌ స్టేషన్‌పై మావోయిస్టులు రాకెట్‌ లాంచర్‌తో దాడి చేశారు. రాకెట్‌ లాంచర్‌ పోలిసు స్టేషన్‌కు దూరంగా పడడంతో ప్రమాదం తప్పినట్లు సమాచారం.

24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వానలు

విశాఖపట్నం : వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పెర్కోంది. ఉత్తరకోస్తా తెలంగాణలపై అల్పపీడనం స్థిరంగా …

హిమాచల్‌లో స్వల్ప భూకంపం:- రిక్టర్‌ స్కేల్‌పై 4.5 నమోదు

షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.5 నమోదైంది. చంబా, లహాల్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

లోయలో పడ్డా బస్సు….22 మంది మృతి

లిమా: మొన్నటి మొన్న శిరిడిలో బస్సు ప్రమాదం మరవకముందే మరో బస్సు ఘోర ప్రమాదం పెరూలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 22 మంది …

ఢిల్లీలో గాంధీజీకి ఘన నివాళి

న్యూఢిల్లీ: మహాత్ముని జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద నేతలు నివాళులు అర్పించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, భాజపా సీనియర్‌ నేత అద్వానీ, పలువురు …

తెలంగాణ మార్చ్‌లో హింస ఎక్కడ జరిగింది.: పాల్వయి

ఢిల్లీ: ఈరోజు మీడియాతో పాల్వయి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతు తెలంగాణ మార్చ్‌లో హింస ఎక్కడ జరగలేదన్ని అన్నారు.  తెలంగాణ మార్చ్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం బస్సులను రైళ్లను రద్దు …

బుడమేరులో పెరుగుతున్న వరద ఉద్దృతి

జీకోండూరు :కృష్ణా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జీకోండూరు మండలంలోని బురమేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో బుడమేరుపై గలగలేరు వద్ద నిర్మించిన రెగ్యులెటర్‌ వద్ద మంగళవారం …