బాలీవుడ్ దర్శకుడు యశ్చోప్రా కన్నుమూత
ముంబాయి: బాలివుడ్ దర్శకుడు యశ్చోప్రా(80) ఇక లేరు. డెంగ్యూతో బాధపడుతూ ముంబాయిలోని లీలీవతి ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఆయన తుది శ్వాసా విడిచారు.
ముంబాయి: బాలివుడ్ దర్శకుడు యశ్చోప్రా(80) ఇక లేరు. డెంగ్యూతో బాధపడుతూ ముంబాయిలోని లీలీవతి ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఆయన తుది శ్వాసా విడిచారు.
ఢిల్లీ: కేంద్రం మంత్రి జైపాల్రెడ్డితో తెలంగాణ ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రులు జైపాల్ను కోరినట్లు సమాచారం.