జాతీయం

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో అరెస్టుయిన వైకాపా అధ్యక్షుడు జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది, ఈ కేసులో సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. …

ప్రధానిని కలిసిన టీడీపీ ఎంపీలు

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఇవాళ టీడీపీ ఎంపీలు కలిశారు. ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పంపిన లేఖను ప్రధానికి అందజేశారు. ఎఫ్‌డీఐలు, రాష్ట్రంలో నెలకొన్న అవినీతి గురించి …

అక్బరుద్దీన్‌ కేసులో నిందితులకు నోబెయిల్‌

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ పాతబస్తికి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ హత్యాయత్నం కేసులో నిందితులకు  సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తమకు బెయిల్‌ మంజూరు చేయాలని నిందితులు చేసిన …

సాంప్రదాయేతర ఇంధన వనరులే మేలైనవి

బెంగుళూరు: దేశ అవసరాలకు చాలినంత విద్యుత్‌ కావాలంటే అణు విద్యుత్‌పైనే ఆధారపడనవసరం లేదని, దేశ విద్యుత్‌ అవసరాలు తీర్చేందుకు సాంప్రదాయేతర ఇంధన వనరులే మేలైనవని బెంగుళూరులోని ఇండియన్‌ …

దయానిధి కార్యాలయంలో పోలీసుల సోదాలు

చెన్నై: కేంద్రమంత్రి ఆళగిరి కుమారుడు దురై దయానిధి కార్యాలయంలో చెన్నై పోలీసులు సోదాలు నిర్వహించారు. గ్రానైట్‌ కుంభకోణంలో నిందితుడైన దురై దయానిధి నెల రోజులుగా పోలీసులకు చ్కికుండా …

5800 పాయింట్లు తాకిన నిప్టీ

  ముంబయి : కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే సంస్కరణల వార్తలు ఈ రోజు మార్కెట్లను బాగా ప్రబావితం చేశాయి. 50 షేర్ల నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ నిప్టీ …

కైగల్‌ జలపాతం వద్ద ప్రేమజంటపై దుండగుల దాడి

  చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కైగల్‌ జలపాతం వద్ద ఒక ప్రేమజంటపై గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా దాడిచేశారు. వారు యువతిపై అత్యాచారం చేసి, యువకుడిపై కత్తితో …

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయలు

పరిగి : రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు గాయపడిన ఘటన పరిగిలోని పల్లవి విద్యాలయ సమీపంలో ఉదయం జరిగింది. దోమ మండలం మైలారం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌, జనార్దన్‌జ …

యూపీలో 390కి చేరిన మెదడువాపు వ్యాధి మృతుల సంఖ్య

గోరఖ్‌పూర్‌: మెదడువాపు వ్యాధితో బాధపడుతూ మరో ఏడుగురు పిల్లలు మరణించడంతో తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 390కి పెరిగింది. గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్‌ …

మాలెగావ్‌ నిందితులకు బెయిల్‌ ఇవ్వలేం : సుప్రీంకోర్టు

ఢిల్లీ: మాలెగావ్‌ పేలుళ్లకు సంబంధించిన నిందితులు మాజీ సైనికాధికారి శ్రీకాంత్‌ ప్రసాద్‌ పురోహిత్‌, ప్రజ్ఞా ఠాకూర్‌లకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. నిందితులు …