న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి): ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా తిరిగి హమీద్ అన్సారీనే ప్రతిపాదించేందుకు కాంగ్రెస్పార్టీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కోర్ కమిటీలో ఈ పదవి …
వీరిలో ఒకరు రాష్ట్రానికి చెందిన వ్యక్తి శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకొంది. అనారోగ్యానికి గురైన ముగ్గురు భక్తులు మార్గమధ్యంలోనే కన్నుమూశారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి …
సైన్యాధిపతి బిక్రం సింగ్ వెల్లడి న్యూఢిల్లీ : కాశ్మీరులోయలో తన రక్తం చిందిందని సైన్యాధిపతి జనరల్ బిక్రంసింగ్ చెప్పారు. 40 ఏళ్ల వృత్తి జీవితంలో ఎక్కువ కాలం …
విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ స్పష్టీకరణ టోక్యో: భారతపాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ముంబాయి దాడులు (26/11) సూత్రదారులను కఠినంగా శిక్షించాలని విదేశాంగ మంత్రి …
న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో మకాం వేశారు. ఎయిమ్స్లో చికిత్స పొదుతున్న తమ సమీపబంధువును పరామర్శించడానికే ఆయన ఢిల్లీకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ …
ఢిల్లీ: భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ తొలిసారిగా ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో స్టేషన్ను సందర్శించిన తర్వాత ఉద్యోగభవన్ నుంచి సుల్తాన్పురి వరకూ మెట్రో రైలులో …
ఢిల్లీ: జంతర్మంతర్ వద్ద నిరవధిక నిరశన దీక్ష చేపట్టడానికి ఎట్ల కేలకు అన్నాబృందానికి ఢిల్లీ పోలీసులు అనుమతి లభించింది రెండు రోజుల క్రితం అనుమతి నిరాకరించిన పోలీసులు …
పిటీషన్ కొట్టివేత.. కోర్టు సమయం వృథా చేసినందుకు పదివేలు జరిమానా న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి): ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు …