జాతీయం

ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

పశ్చిమ బెంగాల్‌,తమిళనాడు,కేరళ, అసోం,పుదుచ్చేరి ఎన్నికల నిర్వహణ పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 8 దశల్లో,అసోంలో 3 దశల్లో పోలింగ్‌ పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 6న పోలింగ్‌ …

గుజరాత్‌లో నవశకం – కేజ్రీవాల్‌

  దిల్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి): గుజరాత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడంపై ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ సంతోషం వ్యక్తం చేశారు. …

జాతీయ బ్యాంకులను నష్టపరిచే వ్యవహారం

– ప్రైవేటు బ్యాంకులకు ప్రభుత్వ వ్యాపారం – ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ కీలక నిర్ణయం న్యూఢిలీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి):దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు బ్యాంకులకు ఉపయోగపడేలా శుభవార్తను కేంద్ర ప్రభుత్వం …

వద్ధులకు మర్చి 1నుంచి వ్యాక్సిన్‌

60 ఏళ్ళ వయసు పైబడినవారికి టీకా ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ఉచితంగానే వ్యాక్సిన్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి):దేశంలో మార్చి 1తేదీ నుంచి 60ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు …

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కేబినెట్‌ ఆమోదం!

పుదుచ్చేరి,ఫిబ్రవరి 24(జనంసాక్షి): పుదుచ్చేరిలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. బలపరీక్షలో విఫలమైన నారాయణ స్వామి రాజీనామా ఆమోదం …

తృణముల్‌లోకి మనోజ్‌ తివారీ

– మమత సమక్షంలో పార్టీలో చేరిన క్రికెటర్‌ హుగ్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి):పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న వేళ భారత క్రికెటర్‌ మనోజ్‌ తివారీ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ …

ప్రభుత్వరంగ సంస్థల్ని నడపలేం

– ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నాం – వ్యాపారమంటే లాభనష్టాలే.. – సంపద సృష్టి, ఆధునీకరణ నినాదంతో ముందుకెళ్తున్నాం – ప్రధాని మోదీ స్పష్టీకరణ దిల్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి): వారసత్వంగా …

అతిపెద్ద క్రికెట్ మొతేరా స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని మొతేరాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ …

దేశంలో కరోనా మరణాల సంఖ్య మరణాలు ‘సున్నా’

దిల్లీ: గడచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదవ్వలేదని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది.  13 రాష్ట్రాలు, కేంద్రపాలిత …

వరవరరావు కు షరతులతో కూడిన బెయిల్

ముంబై ఫిబ్రవరి 22 (జనం సాక్షి) విప్ల‌వ ర‌చయితల సంఘం నేత వ‌ర‌వ‌రరావు (81)కు బాంబే హైకోర్టు ష‌ర‌తుల‌తో కూడిన‌ తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య …