జాతీయం

చలో ఢిల్లీ సక్సెస్‌

– రైతులపై విరుచుకుపడ్డ పోలీసు బలగాలు – వాటర్‌ క్యానన్‌ల ప్రయోగం చండీగఢ్‌,నవంబరు 26(జనంసాక్షి):నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు చోట్ల లక్షలాది మంది …

ఒకే దేశం ఒకే ఎన్నికలు

– భారత ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీ,నవంబరు 26(జనంసాక్షి): దేశంలో జమిలి ఎన్నికలు (ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు) నిర్వహణపై చర్చ నడుస్తున్న సందర్భంలో భారత ప్రధాని …

దూసుకొస్తున్న నివర్‌ తుఫాను

ఆంధప్రదేశ్‌, తెలంగాణాలతో ,తమిళ రాష్ట్రాలకు ముప్పు తమిళనాడుపై ‘తీవ్ర తుఫాను’ ప్రభావం చెన్కైకి 630 కిలోవిూటర్ల దూరంలో కేందీకతం ఏపీ ప్రభుత్వం హై అలెర్ట్‌ ! చెన్నై,నవంబర్‌23 …

అభివృద్ది చెందిన దేశాలకు టీకా పంపిణీ సమస్య

మైనస్‌ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో సరఫరా చేయాలి భారత్‌కు ఆక్స్‌ఫర్డ్‌ బెటరని అంచనా న్యూఢిల్లీ, నవంబర్‌23 (జనంసాక్షి): కరోనా టీకాలకు సంబంధించి వరుస గా శుభవార్తలు వెలువడుతున్నాయి. …

అందుబాటులోకి ఎంపిల గృహసముదాయం

76 కొత్త ఫ్లాట్లను ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ, నవంబర్‌ 23 (జనంసాక్షి): పార్లమెంట్‌ సభ్యుల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల నివాస భవనాలను ప్రధా న …

2024నాటికి ప్రతీ ఇంటికీ నల్లానీరు – ప్రధాని మోదీ

  లక్నో,నవంబరు 22(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని విూర్జాపూర్‌, సోన్‌భద్ర జిల్లాల్లో గ్రావిూణ తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పునాది రాయి వేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా …

టీకా అందరికీ.. – కేజ్రీవాల్‌

  దిల్లీ,నవంబరు 21(జనంసాక్షి): కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ పంపిణీలో ప్రముఖులు, సామాన్యులు అనే భేదాలు ఉండరాదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రతి ఒక్కరి జీవితం …

చెన్నై రోడ్లపై అమిత్‌షా

చెన్నై,నవంబరు 21(జనంసాక్షి): కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా శనివారం చెన్నైలో పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ …

వెయ్యిరూపాయలకే.. అందుబాటులో ఆక్స్‌ఫర్డ్‌ టీకా..

న్యూఢిల్లీ,నవంబరు 20(జనంసాక్షి): వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఆరోగ్య సంరక్షణ కార్మికులు, వృద్ధులకు అందుబాటులోకి వస్తుందని, ఏప్రిల్‌ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులోకి …

సరిహద్దు ఎన్‌కౌంటర్‌… మోడీ సమీక్ష

దిల్లీ,నవంబరు 20(జనంసాక్షి): ముంబయి దాడి జరిగిన నవంబర్‌ 26 కంటే మరింత భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు గుర్తించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యవసర …