జాతీయం

.కొత్తపథకాుండవు

` కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన దిల్లీ,జూన్‌5(జనంసాక్షి):ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాను ప్రవేశపెట్టబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దేశంలో …

‘ఆప్‌’ వైపు సిద్ధూ చూపు

దిల్లీ,జూన్‌5(జనంసాక్షి): పంజాబ్‌ మాజీ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ పార్టీ మారనున్నారనే ఊహాగానాు ఇప్పటికే ఊపందుకున్నాయి. ‘ఆయన వస్తే సాదరంగా స్వాగతిస్తాం’ అంటూ తాజాగా ఆమ్‌ ఆద్మీ …

తబ్లిగీపై సీబీఐ విచారణ అక్కర్లేదు

` సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం దిల్లీ,జూన్‌5(జనంసాక్షి): దిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ సమావేశంపై సీబీఐ విచారణ అక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. సంఘటన …

దేశంలో కరోనా శరవేగం

` రోజురోజుకు భారీగా పెరుగుతున్న కేసు` కొత్తగా  9851 పాజిటివ్‌ కేసు నమోదు ` వైరస్‌ వ్ల 24 గంటల్లో 273 మంది మృతి న్యూఢల్లీి,జూన్‌5(జనంసాక్షి):ఇండియాలో వరుసగా …

దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా బాధితు సంఖ్య

` ఒక్కరోజే 9304 కరోనా పాజిటివ్‌ కేసు  ` ఆరుమే దాటిన మృతిచెందిన వారి సంఖ్య  ` విస్తరిస్తున్న వ్యాధితో సర్వత్రా ఆందోళన న్యూఢల్లీి,జూన్‌4(జనంసాక్షి): దేశంలో రోజురోజుకూ …

ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేద్దాం`

వ్యూహాత్మక సంబంధాను మరింత ముందకు తీసుకువెళదాం ` ఆస్టేల్రియా ప్రధాని స్కాట్‌ మెరిసన్‌తో ప్రధానమంత్రి మోదీ న్యూఢల్లీి,జూన్‌4(జనంసాక్షి): కోవిడ్‌`19 నేపథ్యంలో తలెత్తిన సంక్షోభాన్ని అవకాశంగా ముచుకుని ఆస్టేల్రియా`భారత్‌ …

ఢల్లీి ఎయిమ్స్‌పై కరోనా పంజా`

480 ఆస్పత్రికి సిబ్బమందికి కరోనా పాజిటివ్‌గా గుర్తింపు ` ఇందులో 19 మంది డాక్టర్లు, 38 మంది నర్సు` ఆందోళనలో వైద్య, భద్రతా సిబ్బంది న్యూఢల్లీి,జూన్‌4(జనంసాక్షి): దేశ …

లాక్‌డౌన్‌తో పేదు,వస కార్మికు తీవ్రంగా నష్టపోయారు

` ప్రపంచ యుద్ద సమయంలోనూ ఇలా జరగలేదు` రాజీవ్‌ బజాజ్‌తో చిట్‌చాట్‌లో రాహుల్‌ వ్లెడి న్యూఢల్లీి,జూన్‌4(జనంసాక్షి):ప్రపంచ యుద్ధం జరిగే రోజుల్లో కూడా ప్రజంతా ఇలా లాక్‌డౌన్‌లో లేరని కాంగ్రెస్‌ …

రేపట్నుంచి ప్రత్యేక రైళ్లు.. టికెట్లు ఉన్నవారికే అమనుతి

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ నుంచి కేంద్రం దాదాపుగా మినహాయింపులిచ్చింది. లాక్‌డౌన్ 5.0 ప్రకటించినప్పటికీ.. ఆంక్షలు కంటైన్మెంట్ జోన్లకే పరిమితం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా …

సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న మోడీ

ఏడాది పానతో ప్రజల్లో పెరిగిన విశ్వాసం: నడ్డా న్యూఢల్లీి,మే30(జ‌నంసాక్షి ): నరేంద్ర మోదీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందన్న నమ్మకాన్ని ఈ ఏడాది …