జాతీయం

డీఎంకే వరాల జల్లు

జయలలిత మృతిపై విచారణ జరిపిస్తాం మేనిఫెస్టో విడుదల చేసిన స్టాలిన్‌ చెన్నై,మార్చి13(ఆర్‌ఎన్‌ఎ): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా ప్రతిపక్ష డిఎంకె శనివారం ఎన్నికల …

బెంగాల్‌ బరిలో జెఎన్‌యు అధ్యక్షురాలు ఆయుషి ఘోష్‌

కోల్‌కతా11 మార్చి (జనంసాక్షి) :  మరో విద్యార్థి నాయకురాలు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌ పశ్చిమ బెంగాల్‌ …

మసకబారుతున్న భాజపా ప్రతిష్ట

మోదీ ప్రజావ్యతిరేక విధానాలను ఎఫెక్ట్‌ రాష్ట్రంలో పడిపోయిన బీజేపీ గ్రాఫ్‌ ముంబయి 11 మార్చి (జనంసాక్షి) : మహారాష్ట్రలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దాంతో దాని …

వీల్‌ చైర్‌ పై ప్రచారం చేస్తా దీదీ

మమత కాలికి బలమైన గాయాలు 48గంటల పర్యవేక్షణ అవసరం వైద్యులు కోల్‌కతా 11 మార్చి (జనంసాక్షి) :  కాలి గాయంతో ఆసుపత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, …

నాగపూర్‌ లో మళ్లీ లాక్‌ డౌన్‌

మహారాష్ట్రలో కరోనా మహా ముప్పు రోజులుగా 10వేలకు పైగా నమోదవుతున్నాయి. బుధవారం ఆ సంఖ్య 13,659కి చేరింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ప్రధాన …

వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్లపై మోదీ ఫోటో కట్‌

దిల్లీ 11 మార్చి (జనంసాక్షి) : ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతంలో ఇక కొవిడ్‌ టీకా ధ్రువీకరణ పత్రంపై ప్రధాని మోదీ చిత్రం …

ఉత్తరాఖండ్‌ సీఎం రాజీనామా

డెహ్రడూన్‌, మారి ్చ9 (జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి త్రివేం ద్ర సింగ్‌ రావత్‌ రాజీనామా చేశారు. పార్టీ ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని అనుకుంటున్న సమయంలో …

 భారత్‌ -బంగ్లా సంబంధం దృఢమైనది

మైత్రీ సేతు ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ 133 కోట్ల ఖర్చుతో వంతెన నిర్మించి నేషనల్‌ హైవేస్‌ ఇరుదేశాల మైత్రికి కట్టుబడి ఉననామన్న షేక్‌ హసీనా న్యూఢిల్లీ, మారి …

 బెంగాల్‌ సీఎంగా మళ్లీ దీదీ

తమిళనాడులో డీఎంకే కూటమి కేరళలో లెఫ్ట్‌ అసోంలో నువ్వా నేనా పుదుచ్చేరిలో ఎన్డీఏ టైమ్స్‌నౌ- సీఓటర్‌ సర్వే ఫలితాలు వెల్లడి న్యూఢిల్లీ, మారి ్చ9 (జనంసాక్షి): దేశ …

మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకే భైంసా అల్లర్లు

కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి న్యూఢిల్లీ, మారి ్చ9 (జనంసాక్షి): భైంసాలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మతసామరస్యాన్ని దెబ్బతీ …