జాతీయం

జైశివ సరికొత్త నినాదం

జై శ్రీ రామ్‌కు దీదీ కౌంటర్‌ భాజపా అవుట్‌ సైడర్‌ పార్టీ తృణముల్‌ ఇంటి పార్టీ బెంగాల్‌ బిడ్డే ముఖ్యమంత్రి కావాలి మమతా కొత్త ఎత్తులు న్యూఢిల్లీ, …

దలైలామా సైతం వ్యాక్సిన్‌ వేయించుకున్నారు

సిమ్లా, మార్చి 6 (జనంసాక్షి): దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.90 కోట్ల మంది కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ వేసుకున్నారు. శుక్రవారం ఒక్క రోజు సుమారు 10.34 లక్షల …

శీతాకాలం కాబట్టే పెట్రోల్‌ ధరలు పెరిగాయి

– పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 26(జనంసాక్షి):దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయ్‌. కొన్ని రాష్ట్రాల్లో చమురు ధరలు సెంచరీ కొట్టేశాయి. దీంతో వినియోగదారులు …

బండారు దత్తాత్రేయకు అవమానం

– నేట్టేసిన విపక్ష ఎమ్మెల్యేలు సిమ్లా,ఫిబ్రవరి 26(జనంసాక్షి):హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో అనుచిత ఘటన చోటుచేసుకుంది. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తన ప్రసంగం ముగించుకుని …

8విడతల ఎన్నికలా..?

– అమిత్‌షా,మోదీ నిర్ణయించారా – దీదీ ఫైర్‌ కోల్‌కతా,ఫిబ్రవరి 26(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి …

భారత్‌ బంద్‌ విజయవంతం

– స్తంభించిన రవాణా – ఎక్కడిక్కడ నిలిచిపోయిన లారీలు – ఆటోలకు తాళ్లు కట్టి లాగి నిరసన తెలిపిన శశిథరూర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 26(జనంసాక్షి): దేశంలో ఇంధన ధరల …

ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

పశ్చిమ బెంగాల్‌,తమిళనాడు,కేరళ, అసోం,పుదుచ్చేరి ఎన్నికల నిర్వహణ పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 8 దశల్లో,అసోంలో 3 దశల్లో పోలింగ్‌ పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 6న పోలింగ్‌ …

గుజరాత్‌లో నవశకం – కేజ్రీవాల్‌

  దిల్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి): గుజరాత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడంపై ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ సంతోషం వ్యక్తం చేశారు. …

జాతీయ బ్యాంకులను నష్టపరిచే వ్యవహారం

– ప్రైవేటు బ్యాంకులకు ప్రభుత్వ వ్యాపారం – ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ కీలక నిర్ణయం న్యూఢిలీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి):దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు బ్యాంకులకు ఉపయోగపడేలా శుభవార్తను కేంద్ర ప్రభుత్వం …

వద్ధులకు మర్చి 1నుంచి వ్యాక్సిన్‌

60 ఏళ్ళ వయసు పైబడినవారికి టీకా ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ఉచితంగానే వ్యాక్సిన్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి):దేశంలో మార్చి 1తేదీ నుంచి 60ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు …