జాతీయం

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కేబినెట్‌ ఆమోదం!

పుదుచ్చేరి,ఫిబ్రవరి 24(జనంసాక్షి): పుదుచ్చేరిలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. బలపరీక్షలో విఫలమైన నారాయణ స్వామి రాజీనామా ఆమోదం …

తృణముల్‌లోకి మనోజ్‌ తివారీ

– మమత సమక్షంలో పార్టీలో చేరిన క్రికెటర్‌ హుగ్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి):పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న వేళ భారత క్రికెటర్‌ మనోజ్‌ తివారీ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ …

ప్రభుత్వరంగ సంస్థల్ని నడపలేం

– ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నాం – వ్యాపారమంటే లాభనష్టాలే.. – సంపద సృష్టి, ఆధునీకరణ నినాదంతో ముందుకెళ్తున్నాం – ప్రధాని మోదీ స్పష్టీకరణ దిల్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి): వారసత్వంగా …

అతిపెద్ద క్రికెట్ మొతేరా స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని మొతేరాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ …

దేశంలో కరోనా మరణాల సంఖ్య మరణాలు ‘సున్నా’

దిల్లీ: గడచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదవ్వలేదని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది.  13 రాష్ట్రాలు, కేంద్రపాలిత …

వరవరరావు కు షరతులతో కూడిన బెయిల్

ముంబై ఫిబ్రవరి 22 (జనం సాక్షి) విప్ల‌వ ర‌చయితల సంఘం నేత వ‌ర‌వ‌రరావు (81)కు బాంబే హైకోర్టు ష‌ర‌తుల‌తో కూడిన‌ తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య …

ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలో భారత విద్యార్థి ఘన విజయం

– విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా రష్మీ సమంత్‌ లండన్‌,ఫిబ్రవరి 14(జనంసాక్షి):ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో భారతీయ విద్యార్థిని రష్మీ సమంత్‌ చరిత్ర సృష్టించింది. …

అర్జున్‌ వచ్చేసింది…

– సైన్యంలోకి సరికొత్త యుద్ధట్యాంకు న్యూఢిల్లీ,ఫిబ్రవరి 14(జనంసాక్షి):సైన్యం అమ్ములపొదిలోకి అర్జున్‌ ట్యాంక్‌ చేరింది. నేడు ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా అర్జున్‌ ట్యాంక్‌ను అధికారికంగా సైన్యాధిపతి …

మేం అధికారంలోకి వస్తే సీఏఏ ఉండదు

– అసోం ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ శివసాగర్‌(అసోం),ఫిబ్రవరి 14(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేయమని కాంగ్రెస్‌ …

రైతు ఉద్యమానికి మాజీ సైనికుల మద్ధతు

– దేశవ్యాప్తంగా మద్ధతు కూడగడతాం: టికాయత్‌ కర్నల్‌ (హరియాణా),ఫిబ్రవరి 14(జనంసాక్షి):కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి తాము మద్ధతు పలుకుతున్నట్లు మాజీ సైనికులు తెలిపారు. …