జాతీయం

బీహార్‌లో దారుణ ఘటన

భార్యను,మరదలను గన్‌తో కాల్చి చంపిన జవాన్‌ ఆ తరవాత తానూ కాల్చుకుని ఆత్మహత్య పాట్నా,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): బీహార్‌ రాష్ట్రం బిక్రమ్‌గంజ్‌ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఓ జవాను …

రాజస్థాన్‌లో దారుణ ఘటన

బాలికపై అత్యాచారం… గొంతు నులిమి హత్య జైపూర్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): వరుసహత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దిశ ఘటన మరువకముందే రాజస్థాన్‌ రాష్ట్రం టోంక్‌ జిల్లాలో బాలికపై అత్యాచారం చేసి …

తమిళనాడులో వర్ష బీభత్సం

ఇళ్లు కూలి కోయంబత్తూరులో 15 మంది మృతి చెన్నై,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): తమిళనాడులో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. కోయంబత్తూరులోని మేటుపాళ్యంలో విషాదం నెలకొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు …

బీజేపీకి పంకజ ముండే గుడ్‌ బై?

ముంబయి, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరుడిపై ఓటమిపాలైన బీజేపీ నేత, మాజీ మంత్రి పంకజ ముండే తాజాగా తన పార్టీకి షాక్‌ ఇచ్చారు. …

మోదీ మాట తప్పారు!

– తుఫాన్‌ బారిన పడిన రాష్టాన్రికి చిల్లిగవ్వ ఇవ్వలేదు – రూ.23811.60 కోట్ల మేర నష్టం వాటిల్లింది – పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) …

ఢిల్లీలో భారీ ఉగ్రదాడికి కుట్ర

– అప్పటి ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కదలికలపై కూడా రెక్కీ – ఎన్‌ఐఏ ఛార్జ్‌షిట్‌లో విస్తుపోయే అంశాలు న్యూఢిల్లీ, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : పుల్వామాలో ఆత్మాహుతి దాడికి …

దేశంలో ఉల్లిధరలపై ప్రజల మండిపాటు

    దిగుమతులతో ధరలకు కళ్లెం వేయాలని నిర్ణయం న్యూఢిల్లీ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ఉల్లి ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. నాసిరకం ఉల్లిగడ్డలను వందకు తక్కువగా అమ్మడంలేదు. దీంతో కొనుగోళ్లకు ప్రజలు …

 ‘మహా’ సీఎంగా ఉద్ధవ్‌ ప్రమాణం

– మంత్రులుగా మరో ఆరుగురు కూడా.. ముంబయి,నవంబర్‌ 28(జనంసాక్షి):మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణస్వీకారం చేశారు. గురువారం సాయంత్రం శివాజీ పార్కులో గవర్నర్‌ …

అవినీతి అధికారులకు కేంద్రం షాక్‌

ఇద్దరు ఎపి అధికారులకు నిర్బంధ పదవీవిరమణ న్యూఢిల్లీ,నవంబర్‌27( జనం సాక్షి ): అవినీతి, అక్రమాలకు పాల్పడిన విశాఖ, రాజమండ్రి ఐటీఓలతోపాటు 85 మంది ఆదాయపుపన్ను శాఖ అధికారులకు కేంద్రం షాక్‌ …

దేశంలో ఆర్థిక మందగమనం సాగుతుంది

– గత ఏడేళ్లతో పోలిస్తే జీడీపీ 5శాతానికి పడిపోయింది – పేద, ధనిక వర్గాల మధ్య భారీ తేడా ఉంది – రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ ఆనంద్‌ …