జాతీయం

కమల్ హాసన్‌కు కర్ణాటక హైకోర్టు వార్నింగ్

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌కు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. “కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టు …

యాక్టివ్‌ కేసులు పైపైకి..

` దేశవ్యాప్తంగా 3,758కి చేరిన కొవిడ్‌ బాధితులు ` తాజా వేరియంట్‌ వ్యాక్సిను సమర్ధవతంగా పనిచేస్తాయి: డబ్ల్యూహెచ్‌వో ` ఇన్ఫెక్షన్‌ తీవ్రత తక్కువే.. అప్రమత్తంగా ఉండాలి: ఐసీఎంఆర్‌ …

గుడ్ న్యూస్ తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధర.. ఏ నగరాల్లో ఎంత ఉందంటే..

న్యూఢిల్లీ: ప్రతీ నెల మాదిరిగానే ఎల్పీజీ సిలిండర్‌ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండ్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. 19 కిలోల సిలిండర్‌ …

వైసీపీ పైశాచికత్వం ఏమాత్రం తగ్గలేదు: ఎక్స్ లో మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం

ప్రజలు తిరస్కరించినా వైసీపీ తీరు మారలేదని, ఆ పార్టీ కార్యకర్తల పైశాచికత్వం తగ్గలేదని మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నంలో …

భారత నారీశక్తిని సవాల్‌ చేసిన ఉగ్రవాదులను మట్టిలో కలిపాం

` మోదీ భోపాల్‌(జనంసాక్షి): పహల్గాంలో దాడికి పాల్పడి.. భారత నారీశక్తికి సవాల్‌ విసిరి.. ఉగ్రవాదులు వారి వినాశనాన్ని వారే కొనితెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రదాడికి …

సబ్‌మెరైన్లు, యుద్ధనౌకల సమాచారం పాక్‌కు చేరవేత

` గూఢచర్యం కేసులో ఇంజినీర్‌ అరెస్టు న్యూఢల్లీి(జనంసాక్షి): పాకిస్థాన్‌ తరఫున గూఢచర్యం చేస్తూ.. భారత్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని శత్రువులకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై మహారాష్ట్రలో ఓ వ్యక్తిని …

వాట్సాప్ స్టేటస్‌ కోసం నాలుగు సరికొత్త ఫీచర్లు.. ఇక‌పై యూజ‌ర్ల‌కు స‌రికొత్త అనుభ‌వం!

 ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అధిక శాతం మంది ఉప‌యోగిస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ల‌లో వాట్సాప్ మొద‌టి స్థానంలో ఉంది. ఈ యాప్‌ను ప్రస్తుతం ఫేస్‌బుక్ మాతృ సంస్థ …

ప్రధాని పేరు మరిచిపోయిన సీఎం నితీశ్ కుమార్‌.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌ కుమార్‌ చిన్న‌ పొరపాటు కార‌ణంగా మరోసారి వార్త‌ల్లో నిలిచారు. వేదికపై ఉన్న ప్రధాన‌మంత్రి పేరును ఆయన మరిచిపోయారు. ప్ర‌ధాని నరేంద్ర‌ మోదీని అటల్ …

చత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు

` ముగ్గురు గ్రామస్థులకు తీవ్ర గాయాలు చర్ల:(జనంసాక్షి):చత్తీస్గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ప్రెజర్‌ ఐఈడీపేలుడులో శుక్రవారం ముగ్గురు గ్రామస్తులు గాయపడ్డారు.నేషనల్‌ పార్క్‌ ప్రాంతంలోని బండేపారాలో నక్సలైట్లు …

మరో పదేళ్లయినా పాక్‌ కోలుకోదు

` ఆపరేషన్‌ సిందూర్‌తో దాయాది పీచమణిచాం ` భద్రతా దళాలకు అమిత్‌ షా ప్రశంసలు ` కాశ్మీర్‌ అభివృద్దిని కొనసాగిస్తామని ప్రకటన శ్రీనగర్‌,మే 30(జనంసాక్షి): పాక్‌పై ప్రతీకార …