జాతీయం

‘నీట్‌’ నిర్వహణ తీరుపై జోక్యం చేసుకోలేం

` పిటిషన్‌ విచారణకు ఢల్లీి హైకోర్టు నిరాకరణ న్యూఢల్లీి(జనంసాక్షి):జేఈఈ మెయిన్‌ తరహాలో నీట్‌ (యూజీ) పరీక్షను సైతం ఏటా రెండు సార్లు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై …

నిండిపోయిన రైళ్లు

` అసహనంతో ట్రెన్‌పై  దాడి చేసిన ప్రయాణికులు ` నో వెహికిలో జోన్‌గా కుంభమేళా ` మాఠపౌర్ణమితో కుంభమేళాకు పెరగనున్న రద్దీ నేపథ్యంలో ఆంక్షలు ` రద్దీని …

కుంభమేళాకు వెళ్లి తిరిగొస్తుండగా ఘోరం

` మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది తెలంగాణ వాసుల మృతి ` మినీ బస్సు సిమెంట్‌ ట్రక్కును ఢీకొట్టడంతో ఘటన ` తీవ్ర దిగ్భార్రతి …

దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు?

హత్యలు చేసినవారు పార్టీలను నడపడమా! ఈ ధోరణికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు తిరిగి పార్లమెంటు, శాసనసభల్లోకి ప్రవేశిస్తుండటంపై సర్వోన్నత …

ముఖ్యమంత్రి పదవికి అతిశీ రాజీనామా

అతిశీతో గవర్నర్ వీకే సక్సేనా సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి అతిశీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు …

31 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు..

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 70 మంది ఎమ్మెల్యేల్లో 31 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ADR) రిపోర్టు వెల్లడించింది. దిల్లీ …

వందే భారత్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్

భద్రతకు పెద్దపీట.. రైలులో ‘కవచ్’ వ్యవస్థ ఏర్పాటు మొత్తం 1,128 మంది ప్రయాణించే వెసులుబాటు ఆటోమెటిక్ డోర్లు, కుషన్డ్ బెర్త్‌లు, ఆన్‌బోర్డ్ వై-ఫై వంటి ఫీచర్లు విజయవంతంగా …

ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురుతుందని ముందే ఊహించాం:కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

హైదరాబాద్‌: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ విజయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి …

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాల్లో అధికార ఆప్‌, బీజేపీ మధ్య …

మైనర్ బాలికపై ముగ్గురు కీచక టీచర్లు సామూహిక అత్యాచారం

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని మంచిమార్గంలో నడిపించాల్సిన గురువులే కీచకులుగా మారారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు ఉపాధ్యాయులు …