జాతీయం

ప్రభుత్వ నేతలూ వివరించండి..

  రాఫెల్‌ యుద్ధ విమానాల ధరల పెరుగుదలపై చిదంబరం విమర్శలు కోల్‌కతా,ఆగస్టు25(జ‌నం సాక్షి ): రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ …

రామ్‌లీలాకు వాజ్‌పేయ్‌ పేరు : ఢిల్లీ కార్పోరేషన్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి ): ఢిల్లీలో రామ్‌లీలా మైదానానికి దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టాలంటూ ఉత్తర ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌డీఎంసీ) ప్రతిపాదించింది.వాజ్‌పేయి …

ఓటర్‌ లిస్టులో గమ్మత్తు: పక్షుల పేర్లకు చోటు

యూపిలో గమ్మత్తయిన ఘటన లక్నో,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌ ఓటర్ల లిస్టులో తప్పులు దొర్లాయి. బాలియా జిల్లాలో ఓటర్‌ లిస్టును అప్‌డేట్‌ చేసిన తర్వాత ఓ గమ్మత్తు జరిగింది. …

లోయలో పడ్డ కారు: ఇద్దరు మృతి

డెహ్రాడూన్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రిషికేష్‌ గంగోత్రి హైవేపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి …

కేరళకు 7కోట్ల సాయం ప్రకటించిన యాపిల్‌ సంస్థ

తిరువనంతపురం,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): భారీ వరదలతో అతాలకుతలమైన కేరళను ఆదుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు. పలు సంస్థలు వితరణ ప్రకటించాయి. అనేకులు స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. డబ్బు, నిత్యావసర …

నేతల బొమ్మలతో రాఖీల అమ్మకాలు

అహ్మదాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): రాఖీ పండుగ సంబరాలకు దేశం యావత్తూ సిద్దం అయ్యింది. ఆదివారం జరిగే పండగ సందర్భంగా రకరకాల రాఖృలు వచ్చాయి. డైమండ్‌ సిటీ సూరత్‌లో.. స్వర్ణ …

ఓనమ్‌ శుభాకాంక్షలు తెలపిన రాష్ట్రపతి తదితరులు

తిరువనంతపురం,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): కేరళలో ఓనమ్‌ పండుగను జరుపుకుంటున్న వేల పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌.. ఆ …

ఓనం ముందు కళతప్పిన కేరళ

ఇంకా బురదగుప్పిట్లోనే ఇళ్లు తిరువనంతపురం,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): వరదలు మిగిల్చిన విషాదంతో కేరళలో ఈసారి ఓనం పండగ కళ తప్పింది. వరదల కారణంగా ఓనం పండుగ జరపుకోరాదని ప్రభుత్వం …

కర్నాటక రాజకీయాల్లో మరోమారు సెగ

మళ్లీ సిఎంను అవుతానన్న సిద్దరామయ్య బెంగళూరు,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): కర్నాటక రాజకీయాల్లో మాజీ సీఎం సిద్ధరామయ్య మరోసారి హీట్‌ పుట్టించారు. జనం ఆశీర్వాదముంటే మరోసారి తాను సీఎం అవుతానని …

ప్లాస్టిక్‌ బ్యాగుల కర్మాగారంలో అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి):పశ్చిమ దిల్లీలోని ప్లాస్టిక్‌ బ్యాగుల కర్మాగారంలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక …