జాతీయం

ఎఫ్‌టీఐఐ పదవికి అనుపమ్‌ ఖేర్‌ రాజీనామా

ముంబయి,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌టీఐఐ) చైర్మన్‌ పదవికి ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ నేడు రాజీనామా చేశారు. తీరిక లేకుండా ఉండటమే తన …

జాబితాపై ఎఐసిసి కసరత్తు

రాష్ట్రనేతలతో చర్చించి నేడు ప్రకటించే అవకాశం న్యూఢిల్లీ,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ జాబితాపై ఎఐసిసి కసరత్తు చేస్తోంది. తమముందుకు వచ్చిన అబ్యర్థుల పేర్లను పరిశీలిస్తోంది. గురువారం జాబితాలో కొందరి పేర్లు …

సీతారం ఏచూరితో వైకాపా నేతల భేటీ

జగన్‌పై దాడి ఘటనపై వివరణ న్యూఢిల్లీ,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): జగన్‌పై కోడికత్తితో దాడి ఘటనను వైఎస్సార్‌సీపీ నాయకులు.. బుధవారం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరినీ కలిసి వివరించారు. వైఎస్‌ …

తీర్పును సవరించలేం

– ఢిల్లీ- ఎన్‌సీఆర్‌ పరిధిలో గ్రీన్‌ క్రాకర్స్‌ మాత్రమే ఉపయోగించాలి – స్పష్టం చేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) :  దేశంలో టపాసుల క్రయవిక్రయాలపై నిషేధించే అంశంపై ఇచ్చిన …

ఆర్‌బీఐ విషయంలో..  వెనక్కు తగ్గిన కేంద్రం

– ఆర్‌బీఐతో రాజీధోరణిలో వ్యవహరించాలని నిర్ణయం – సంస్థ స్వతంత్రతను కేంద్రం గౌరవిస్తోంది – ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సంప్రదింపులు జరుపుతాం – వివాదం నేపథ్యంలో ఆర్థికశాఖ …

అత్యాచార బాలిక కుటుంబానికి న్యాయం చేయలేకపోయా

రాజీనామాతో చిత్తశుద్ది చాటిన ఎమ్మెల్యే భువనేశ్వర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఓ ఎమ్మెల్యే నిబద్దత చాటుకున్నారు. పదవిలో ఉంటూ న్యాయం చేయనందుకు ఆవేదన చెందారు. సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాలిక …

మళ్లీ అందుబాటులోకి గోవా స్విమ్మింగ్‌ పూల్స్‌

పనాజి,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): గోవా బీచ్‌లు ప్రమాదకరంగా ఉన్నాయంటూ వాటిలో స్విమ్మింగ్‌ను కొన్ని వారాల కిందట నిషేధించారు. అయితే గురువారం నుంచి అవి మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. బీచుల్లో స్విమ్మింగ్‌ …

రోడ్డుప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

రాయ్‌పూర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులతో పాటు బస్సు కండెక్టర్‌ మృతిచెందారు. ఈ విషాద సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని అటల్‌ నగర్‌లో చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న సెంట్రల్‌ స్కూల్‌ …

చిప్‌ కార్డు కోసం బ్యాంక్‌ను సంప్రదించాలి

లేదంటే కార్డులు చెల్లవని ప్రకటన న్యూఢిల్లీ,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): బ్యాంకు ఖాతాదారుల వద్ద ఉన్న డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల్లో చిప్‌ ఉందో లేదో పరిశీలించి సంబంధిత శాఖలకు వెళ్లి అధిరకారులను …

ఛత్తీస్‌ఘడ్‌లో శాంతిభద్రతలపై సిఎం సవిూక్ష

  మావోల దాడుల నేపథ్యంలో భద్రతా చర్యలపై ఆరా రాయ్‌పూర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భద్రతపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ సవిూక్షించారు. మావోయిల …