జాతీయం

ఎమ్మెల్యే అత్యాచారం వెనక భర్త ప్రోత్సాహం

మహిళ ఫిర్యాదుతో కదిలిన పోలీస్‌ యంత్రాగం న్యూఢిల్లీ,జూలై9(జ‌నం సాక్షి): తనపై అత్యాచారం జరిపిన ఎమ్మెల్యేకు తన భర్తే సహకరించాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఒక …

99 ఏళ్ళ వృద్దుడి కిరాత‌కం

చెన్నై(జ‌నం సాక్షి) : తాత వయసు.. చిన్న పిల్లలను ఆడిపాడించాల్సిన బాధ్యత.. పిల్లలకు మంచి చెడుల గురించి విడమరిచి చెప్పాల్సిన పెద్దాయన.. ఎవరూ ఊహించని విధంగా.. దుర్మార్గపు …

భాగ్‌పట్‌ జైల్‌లో గ్యాంగ్‌స్టర్‌ హత్య

– జైల్‌లోనే కాల్చి చంపిన ప్రత్యర్థి లక్నో, జులై9(జ‌నం సాక్షి) : మాఫియా డాన్‌ ప్రేమ్‌ ప్రకాశ్‌ సింగ్‌ అలియాస్‌ మున్నా బజరంగీ దారుణ హత్యకు గురయ్యాడు. …

ఐదు నెలల గరిష్ఠ స్థాయికి సెన్సెక్స్‌

– నిఫ్టీకి 80 పాయింట్లు లాభం ముంబయి, .జులై9(జ‌నం సాక్షి) : దలాల్‌స్టీట్ర్‌ మళ్లీ కళకళలాడింది. కొనుగోళ్ల అండతో మార్కెట్‌ జోరందుకుంది. దేశీయ కార్పొరేట్‌ కంపెనీల తైమ్రాసిక …

ఆరు విద్యాసంస్థలకు ‘విశిష్ట’ హోదా

– హోదా పొందిన వాటిల్లో మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేట్‌ విద్యా సంస్థలు న్యూఢిల్లీ, జులై 9(జ‌నం సాక్షి) : దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన …

కోర్టుల్లో విచారణ ప్రత్యక్ష ప్రచారానికి.. 

సుప్రిం సముఖత న్యూఢిల్లీ, జులై9(జ‌నం సాక్షి) : కోర్టు రూమ్‌లో జరిగే వాదనలను లైవ్‌లో ప్రసారం చేయడానికి చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా సుముఖత వ్యక్తం చేశారు. …

టీ20 ర్యాంకింగ్స్‌లో ఫించ్‌ కొత్త రికార్డు

దుబాయ్‌, జులై9(జ‌నం సాక్షి) : ఆస్టేల్రియా కెప్టెన్‌, ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ ఆరోన్‌ ఫించ్‌ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ రికార్డులు బద్దలు కొట్టాడు. టీ20ల చరిత్రలో తొలిసారి 900 పాయింట్ల …

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ ఛైర్మన్‌గా జస్టిస్‌ ఏకే గోయల్‌

న్యూఢిల్లీ,జూలై9(జ‌నం సాక్షి): నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ (ఎన్‌జీటీ) చైర్‌పర్సన్‌గా సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోయల్‌ బాధ్యతలు స్వీకరించారు. జూలై 6న ఆయన సుప్రీం …

కాళేశ్వరంపై మరో పిటిషన్‌

కొట్టేసిన సుప్రీం న్యూఢిల్లీ,జూలై9(జ‌నం సాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన మరో పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. అవసరానికి మించి నీటి నిల్వ సామర్థంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని …

కాశ్మీర్‌లో నెహ్రూ విధనాలే దెబ్బతీసాయి: స్వామి

న్యూఢిల్లీ,జూలై9(జ‌నం సాక్షి): జమ్మూకశ్మీర్‌/-లో నెహ్రూ అనుసరించిన విధానాలే దెబ్బతీసాయని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యన్‌స్వామి అభిప్రాయపడ్డారు. అక్కడ ఓ ఓ హిందూ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ ఎంపీ …