జాతీయం

అమెరికాలో భారతీయుల ప్రయోజనాలు కాపాడాలి:తృణమూల్

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సోమవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అమరికాలో తాజా పరిణామాల కారణంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులు …

గుండెపోటుకు గురై వరుడు మృతి

తుమకూరు: తాళికట్టు శుభవేళ… అని పెద్దలు అన్నారు. కానీ వరుడు వసంతకుమార్‌ (33) విషయంలో మాత్రం అది అశుభంగా మారింది. తాళికట్టడానికి ముందే గుండెపోటుకు గురై వరుడు చెందాడు. …

లోక్‌సభ వాయిదా

దిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఉభయసభలు ఈరోజు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే దివంగత సభ్యుడు ఇ.అహ్మద్‌ మృతిపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీనికి …

సోనియా, రాహుల్‌కు ఊరట

న్యూఢిల్లీ: నేషనల్‌ హొరాల్డ్‌ అంశంలో సోనియా,రాహుల్‌కు ఢిల్లీకోర్టు ఊరట కల్పించింది.. భాజపా ఎంపి సుబ్రహ్మణ్యస్వామి దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.. నేషనల్‌ హెరాల్డ్‌కురూ.90 కోట్ల రుణంఇవ్వటంపై ఆ సంస్థకు …

రన్‌వేపై జారిన ఎయిర్‌వేస్‌ విమానం

గవా: గోవాలని డొబోలిమ్‌ విమానాశ్రయం రన్‌వేపై టేకాప్‌ సమయంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ 9డబ్ల్యూ 2374 గోవా ముంబయివిమానం జారిపడింది. ఈ ఘటనలో ప్రయాణీకుల తరలింపులో పలువురికి గాయాలయ్యాయి. …

కోటి నగదు, 2.5 కిలోల గోల్డ్ స్వాధీనం

కన్నూర్, డిసెంబర్ 25: ఆధారాలు లేని రూ.51.86 లక్షల నగదును కేరళ ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు అంతా రూ.2000 నోట్ల రూపంలోనే ఉంది. …

ఉత్తరాదిని వణికిస్తున్న చలి

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఉత్తర భారతాన్ని చలి వణికిస్తున్నది.దాదాపు అన్ని రాష్ర్టాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జమ్మూకశ్మీర్ రాష్ట్రం అంతటా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నది. లడఖ్ …

కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు…

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. 2013 జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అఫడివిట్ తప్పుడు సమాచారం సమర్పించారని …

12 లక్షల కొత్త నోట్లు.. 430 కిలోల బంగారం..

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు తర్వాత రెవెన్యూ, ఐటీ శాఖ అధికారులు ఇప్పటివరకు చేసిన దాడులన్నింటిలోకీ అతి పెద్ద దాడి తాజాగా ఢిల్లీ, నోయిడాలలో జరిగింది. ఈ దాడిలో …

సీఎం విధేయులకు టిక్కెట్ ఖరారు?

లక్నో: రాబోయే అసెంబ్లీ నేపథ్యంలో సీట్ల పంపకంపై ఎస్పీ సుప్రీం ములాయం ఇంట రేకెత్తిన మరో రాజకీయ సంక్షోభంపై ఏ నిమిషాన తమకు ఏం జరుగుతుందోనని ఎమ్మెల్యేలందరూ తెగ …