జాతీయం

కేంద్రంతో పోలిస్తే ఎపి ఆర్థిక పరిస్థితే మెరుగు

కేంద్రం తన అప్పులను విస్మరించి మాట్లాడుతోంది ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు దుష్పచ్రారం మండిపడ్డ ఎంపి విజయసాయి రెడ్డి న్యూఢల్లీి,జూలై28(జనంసాక్షి ): కేంద్రంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితే మెరుగ్గానే …

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలు 38,147 పోస్టులు..

కేంద్ర ఆర్థిక శాఖ న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 38 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జులై 1 …

రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలి జ్యుడీషియల్‌ నియామకం

న్యూఢిల్లీ:  జమ్మూకశ్మీర్‌ అండ్‌ లద్ధాఖ్‌ హైకోర్టు కొత్త అదనపు న్యాయమూర్తిగా రాజేశ్‌ సెఖ్రీ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. ఉత్తర్వుపై సంతకం …

ఓటర్‌ కార్డు దరఖాస్తుకు 7 ఏళ్లకే అవకాశం.. ఈసీ నిర్ణయం

న్యూఢిల్లీ: ఓటర్‌ జాబితాలో పేరు నమోదు చేసుకుని గుర్తింపు కార్డు పొందేందుకు ఎవరైనా 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే. జనవరి 1 నాటికి 18 ఏళ్ల …

నలుగురు వ్యక్తులు గల్లంతు

పనాజీ,జూలై28(జనంసాక్షి ): వంతెనపై వేగంగా వస్తున్న ఓ కారు నదిలోకి దూసుకెళ్లిన దుర్ఘటన గోవాలోగురువారం జరిగింది. దక్షిణ గోవా జిల్లాలోని జువారి నది వంతెనపై నుంచి వస్తున్న కారు …

విండీస్‌పై మూడో వన్డేలోనూ విజయం

సీరిస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన భారత జట్టు ట్రినిడాడ్‌,జూలై28(జనంసాక్షి ): వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలోనూ విజయం సాధించిన భారత్‌ సిరీస్‌ను 3`0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. జట్టు …

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు

పార్లమెంటులో అధీర్‌ రంజన్‌ వ్యాఖ్యల దుమారం ఉభయ సభల్లో బిజెపి మహిళా నేతల ఆగ్రహం కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలని మంత్రులు నిర్మల,స్మృతిల డిమాండ్‌ సభలో దుమారంతో ఉభయసభలు …

చట్టాలు రాజకీయ పార్టీలకు వర్తించవా ?

ఇడి ఉనికినే ప్రశ్నించడం దారుణం సుప్రీం తీర్పుతో మరింత బలంగా మారిని ఇడి న్యూఢల్లీి,జూలై28(జనంసాక్షి ): చట్టాల గురించి తెలిసిన నేతలే దాన్ని ఉల్లంఘిస్తున్నారు. చట్టాలు చేసిన పాలకులే …

ఎంపి హెటిరో పార్థసారధిరెడ్డిఫై ఇసిలో ఫిర్యాదు

తప్పుడు అఫిడవిట్‌పై చర్య తీసుకోవాలన్న ప్రజలు న్యూఢల్లీి,జూలై27(జనంసాక్షి ): టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు పార్థసారధి రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా వాసులు కేంద్ర ఎన్నికల సంఘంలో ఫిర్యాదు చేశారు. …

భారత్‌లో సిటీ బ్యాంక్‌ కన్జూమర్‌ బిజినెస్‌ టేకోవర్‌

యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రతిపాదనకు సీసీఐ ఆమోదం న్యూఢల్లీి,జూలై27(జనంసాక్షి ): భారత్‌లో సిటీ బ్యాంక్‌ కన్జూమర్‌ బిజినెస్‌ను టేకోవర్‌ చేసుకోవాలన్న యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రతిపాదనకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా …

తాజావార్తలు