జాతీయం

దక్షిణాది రాష్టాల్రే బిజెపి టార్గెట్‌

ఓడిన లోక్‌సబ స్థానాలపై గురి అధికారిక కార్యక్రమాలతో మంత్రుల పర్యటనలు న్యూఢల్లీి,మే27(జ‌నంసాక్షి): దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బిజెపి ఆయా రాష్టాల్ల్రో అధికారిక కార్యక్రమాలతో పర్యటనలను ఖారరు చేస్తోంది. …

కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని బిగ్‌ షాక్‌

ఎస్పీ నుంచి రాజ్యసభకు కపిల్‌ సిబల్‌ నామినేషన్‌ కాంగ్రెస్‌ పార్టీకి 16ననే రాజీనామా చేశానని వెల్లడి న్యూఢల్లీి,మే25(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. ఈ పార్టీ …

26న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ

ఐఎస్‌బి వార్షికోత్సవానికి హాజరు భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌,మే24(జ‌నంసాక్షి): ఈనెల 26న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. …

భారత్‌లో ప్రజాస్వామ్యానికి ముప్పు

వ్యవస్థలను అణచివేత దిశగా మోడీ చర్యలు ఆర్‌ఎస్‌ఎస్‌,మోడీతో ప్రజాస్వామ్యానికి ముప్పు లండన్‌ పర్యటనలో రాహుల్‌ విమర్శలు లండన్‌,మే24(జ‌నంసాక్షి):ప్రధాని మోదీ విజన్‌లో దేశ ప్రజలు అందరూ ఉండరని.. కొంతమంది …

కర్నాటకలో ఘోరరోడ్డు ప్రమాదం

బస్సు,లారీ ఢీకొని 9మంది దుర్మరణం బెంగళూరు,మే24(జ‌నంసాక్షి): కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బస్సు ఢీకొట్టుకున్న సంఘటనలో తొమ్మిది వ్యక్తులు దుర్మరణం పాలవగా.. 23 మంది …

దేశంలో రెండువేలకు దిగువన కేసులు

న్యూఢల్లీి,మే24(జ‌నంసాక్షి): దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. రెండువేలకు దిగువన నమోదయ్యాయి. కొత్తగా 1,675 కేసులు నమోదు కాగా, మహమ్మారి కారణంగా మరో 31 మంది ప్రాణాలు …

పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాలి

కెసిఆర్‌ నిజాయితీ నిరూనించుకోవాలి: బిజెపి కరీంనగర్‌,మే 24(జ‌నంసాక్షి):కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గిస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి …

బ్యాంకులు సామాన్యులకు చేరువ కావాలి

మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా సాగాలి న్యూఢల్లీి,మే24 (జనంసాక్షి):మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. దీనికితోడు ప్రజలు కడుపు కాల్చుకుని పొదుపు చేస్తుంటారు. రేపటి అసవరాలకు గాను పొదుపును అలవాటుగా …

కొత్తదనం లేని బిజెపి పాలన

కాంగ్రెస్‌కు భిన్నంగా కానరాని విధానాలు మోడీ హయాంలోనూ నెరవేరని హావిూలు న్యూఢల్లీి,మే24 (జనంసాక్షి):మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ ఎనిమిదేళ్లలో ఇచ్చిన హావిూలను అమలు చేసే సంకల్పం లోపించింది. …

 లాలూ ఇంటికి నితీష్‌.. ` ఇది దేనికి సంకేతం` రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ

  పాట్నా,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత రబ్రీదేవి ఇంట్లో జరిగిన ఇఫ్తార్‌ విందుకు సీఎం నితీశ్‌ కుమార్‌ హాజరు కావటం బిహార్‌ రాజకీయాల్లో …