జాతీయం

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల కార్యక్రమం

` 74మందికి అవార్డుల ప్రదానం చేసిన రాష్ట్రపతి ` అవార్డు అందుకున్న టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా న్యూఢల్లీి,మార్చి 28(జనంసాక్షి):రాష్ట్రపతి భవన్‌లో పద్మ …

వరుసగా ఆరోరోజూ పెరిగిన పెట్రో ధరలు

` మండిపడుతున్న వాహనదారులు న్యూఢల్లీి,మార్చి 28(జనంసాక్షి):దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. వారం వ్యవధిలో ఆరుసార్లు పెట్రో ధరలను …

దేశవ్యాప్తంగా నిరసనల హోరు

కేంద్రం చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల బంద్‌ స్తంభించిన రవాణా,మూతపడ్డ ప్రభుత్వ కార్యాలయాలు సమ్మెలో పాల్గొన్న బ్యాంకింగ్‌, కార్మిక సంఘాలు మద్ద్ణతుగా ర్యాలీలుతీసిన రాజకీయపార్టీలు విద్యార్థి,కార్మికసంఘాల …

ఉచిత రేషన్‌ పథకం మళ్లీ పొడిగింపు

` మరో 6నెలల పాటు కొనసాగింపు దిల్లీ,మార్చి 26(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్‌ పథకాన్ని మరో ఆర్నెళ్ల పాటు పొడిగించింది. కరోనాతో …

ఛత్తీస్‌ఘడ్‌లో దారుణ దృశ్యం

` కూతురు శవంతో పది కిలోవిూటర్లు నడిచిన తండ్రి ` ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం రాయ్‌పూర్‌,మార్చి 26(జనంసాక్షి):ఓ తండ్రి తన కుమార్తె శవాన్ని భుజాలపై వేసుకుని …

పెట్రోమంటపై కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఆందోళన

` 31 నుంచి ధరల పెంపుపై పోరుబాట న్యూఢల్లీి,మార్చి 26(జనంసాక్షి):ఇంధన ధరలతో పాటు నిత్యావసరాల ధరల మంటకు నిరసనగా మెహంగి`ముక్త్‌భారత్‌ అభియాన్‌ పేరుతో దేశవ్యాప్తంగా మూడు దశల …

మార్చిలోనే ఠారెత్తిస్తున్న ఎండలు

ఉత్తరాది గాలులతో పెరిగిన ఉష్ణోగ్రతలు అత్యదికంగగా నల్లగొండలో నమోదు న్యూఢల్లీి,మార్చి18 (జనంసాక్షి):  ఏప్రిల్‌ నుంచి దంచికొట్టాల్సిన ఎండలు మార్చి మధ్యలోనే తీవ్ర ప్రభావంచూపుతున్నాయి. అప్పుడే ఠారెత్తిస్తున్నాయి. మార్చిలోనే …

అంతర్గత సమస్యలపై రాహుల్‌ దృష్టి

ముఖ్య నేతలతో చర్చిస్తున్న యువనేత న్యూఢల్లీి,మార్చి18  (జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీలోని అసమ్మతి నాయకులతో కూడిన జి`23 సమావేశం జరిగిన మరుసటి రోజే కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు …

ఎల్‌ఐసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరు

సంతకాల ఉద్యమం చేపట్టనున్న ఎల్‌డిఎఫ్‌ తిరువనంతపురం,మార్చి18  (జనంసాక్షి):  జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసి ప్రయివేటుపరం కాకుండా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని కేరళలోనివామపక్ష ప్రజాతంత్ర సంఘటన ఎల్‌డిఎఫ్‌ పిలుపునిచ్చింది. …

మళ్లీ ఆందోళన కలిగిస్తోన్న కరోనా కేసులు

పెరుగుతున్న కేసులతో ప్రపంచంలో మరోమారు టెన్షన్‌ అప్రమత్తంగా ఉండాలంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ న్యూఢల్లీి,మార్చి18 (జనంసాక్షి) :  ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా ఆసియాలోని వివిధ …