జాతీయం

కాశ్మీర్‌లో ఆకస్మిక వరదలతో అతలాకుతలం

వరదల్లో కొట్టుకుపోయిన ముగ్గురు వ్యక్తులు శ్రీనగర్‌,ఆగస్ట్‌1  జ‌నంసాక్షిః  జమ్మూకశ్మీరులో గత 10 రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాలతో ఆకస్మిక వరదలు వెల్లువెత్తాయి. అతి భారీవర్షాల వల్ల పలు …

అక్కరకు రాని చట్టాలకు చెల్లుచీటి

పలు చట్టాలను బుట్టదాఖలు చేసిన కేంద్రం న్యూఢల్లీి,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న పాతచట్టాల దుమ్ముదులుపుతున్నారు. వాటిలో అక్కరకు రాని కొన్నింటిని తీసి పడేస్తున్నారు. ఆర్థికంగా పురోగమిస్తున్న …

మధ్యప్రదేశ్‌లో దారుణం

మోటర్‌ సైకిల్‌పై డెడ్‌బాడీ తరలింపు భోపాల్‌,అగస్టు1 జ‌నంసాక్షిః  మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఒకే సిరంజితో 30 మంది విద్యార్థులకు టీకాలు వేసిన ఘటన మరువకముందే.. ఆ రాష్ట్రంలో మరో అమానవీయ …

పార్లమెంటులో వాయిదాల పర్వం

ఉభయసభల్లో విపక్షాల ఆందోళనతో వాయిదా న్యూఢల్లీి,అగస్టు1 జ‌నంసాక్షిః పార్లమెంటులో వాయిదాల పర్వ కొనసాగుతోంది. సోమవారం విపక్షాల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభ, లోక్‌ సభలు మధ్యాహ్నం 12 గంటల …

భారీగా పెరిగిన జిఎస్టీ వసూళ్లు

28శాతం అధిక రాబడి వచ్చినట్లు కేంద్రం వెల్లడి న్యూఢల్లీి,అగస్టు1 జ‌నంసాక్షిః  జీఎస్టీ వసూళ్లు మరోసారి రికార్డు సృష్టించాయి. జులై 2022 నెలలో అత్యధికంగా లక్షా 48వేల 995 కోట్ల రూపాయల …

అధీర్‌ రంజన్‌ ఎపిసోడ్‌తో సమస్యలు పక్కకు

చర్చకు అవకాశం లేకుండా చూస్తోన్న అధికార పక్షం న్యూఢల్లీి,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః  గతంలో ఎలాంటి సమస్య అయినా చర్చలకు విపక్షాలను అనుమతించేవారు. జవాబులతో పాలకపక్షం పూర్తిగా సంసిద్ధమైరావడం కూడా జరిగేది. …

పార్థా ఛటర్జీకి దండిగా మమత అండదండలు

ఆమె వెనకుండి చక్రం తిప్పేదీ ఛటర్జీయే అవినీతి వ్యవహారంపై నోరు మెదపని శివంగి మమత కనుసన్నల్లోనే అవినీతి అంటూ లెఫ్ట్‌ నేతల విమర్శలు కోల్‌కతా,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః  బెంగాల్లో అవినీతి …

మంకీపాక్స్‌ తొలి మరణంతో అప్రమత్తం

అనుమానిత కేసుల్లో వైద్యపరీక్షలు తిరువనంతపురం,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః దేశంలో మంకీపాక్స్‌తో తొలి మరణం నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది. ఇలాంటి కేసులను సత్వరం గుర్తించిచికిత్సలు అందించాలని రాష్టాల్రకు …

సీఎం మమతా బెనర్జీ మంత్రివర్గం సమావేశం

కోల్‌కతా: సీఎం మమతా బెనర్జీ తన కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరిస్తారని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో సోమవారం మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ భేటీ జరగనుంది. అయితే …

పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్‌ మహమ్మద్ అక్బర్ దారుణ హత్య

చండీగఢ్‌: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్‌ మహమ్మద్ అక్బర్ దారుణ హత్యకు గురయ్యాడు. మాలెర్‌కోట్ల జిల్లాలో ఆదివారం  ఈ ఘటన జరిగింది. అక్బర్ జిమ్‌లో ఉన్నప్పుడు …

తాజావార్తలు