జాతీయం

రాజ్యసభలో కొనసాగిన సస్పెన్షన్‌ల వ్యవహారం

ఆప్‌ ఎంపి సంజయ్‌సింగ్‌ పైనా వారం వేటు న్యూఢల్లీి,జూలై27(జనంసాక్షి ): రాజ్యసభలో సస్పెన్షన్‌ల పర్వం కొనసాగుతోంది. ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను ఈ వారం సభా కార్యకలాపాల …

మనీ లాండరింగ్‌ కేసు విచారణ అధికారం ఇడిదే

చట్టబద్దతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ న్యూఢల్లీి,జూలై27(జనంసాక్షి ): మనీలాండరింగ్‌ ప్రకారం విచారణ, అరెస్టులు, ఆస్తుల జప్తు చేపట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారాలను సుప్రీం కోర్టు సమర్థించింది. …

కాళేశ్వరం భూసేకరణపై సుప్రీం షాక్‌

యధాతథ స్థితి కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశం న్యూఢల్లీి,జూలై27(జనంసాక్షి ): కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మూడో టీఎంసీ పనులపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. …

పార్థా ఛటర్జీని మమత ఎందుకు వెనకేసుకొచ్చినట్లు ?

అక్రమాలు జరిగినా ఎందుకు విచారణకు ఆదేశించలేదు అడ్డంగా దొరికినా నంగనాచి కబుర్లతో ప్రజలను మభ్య పెడతారా బెంగాల్‌ సర్వీస్‌ కమిషన్‌ కుంభకోణంపై సర్వత్రా విమర్శలు కోల్‌కతా,జూలై27(జనంసాక్షి ): ప్రతిదానికీ …

ప్రజా సమస్యలపై చిత్తశుద్ది లేని కేంద్రం

సమస్యలపై చర్చకు ముందుకు రాని ప్రభుత్వం నిరంకుశ ధోరణులతో విపక్షాలపై సస్సెన్షన్‌ వేటు ప్రజాస్వామ్యంలో విపరీత పోకడలు సరికాదు న్యూఢల్లీి,జూలై27(ఆర్‌ఎన్‌ఎ): ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల, గ్యాస్‌ ధరలను …

ప్రజా జీవితంలోనే ఉంటా

ఏ రాజకీయపార్టీలోనూ చేరను: యశ్వంత్‌ సిన్హా పాట్నా,జూలై26(జనంసాక్షి):రాష్ట్రపతి ఎన్నికలో ఓడిపోయిన యశ్వంత్‌ సిన్హా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని..స్వతంత్రంగానే ఉంటానని …

ఈడి బిజెపి జేబుసంస్థగా మారింది

విచారణపేరుతో వేధించడం దారుణం మోడీ అవినీతి చిట్టాలను వెలికి తీయాలి విపక్ష గొంతును నొకకేందుకు బెదిరింపు కేసులు గాంధీభవన్‌లో సత్యాగ్రమదీక్షలో నేతల మండిపాటు హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): సోనియా గాంధీ …

ఇడి విచారణకు హాజరైన సోనియా

తోడుగా వచ్చిన రాహుల్‌,ప్రియాంకలు విచారణకు నిరసనగా కాంగ్రెస్‌ ఆందోళనలు రాష్ట్రపతి భవన్‌వైపు వెళ్లేందుకు యత్నం రాహుల్‌ సహాపలువురు ఎంపిల అరెస్ట్‌ ఎఐసిసి కార్యాలయం వద్ద మహిళానేతల ఆందోళన …

బీహార్‌ సిఎం నితీశ్‌కు కరోనా

దేశంలో 14వేలకు పైగాకేసుల నమోదు న్యూఢల్లీి,జూలై26(జనంసాక్షి): బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఆయన గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. గత …

విమానాశ్రయాల్లో మంకీపాక్స్‌ అలర్ట్‌

అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు న్యూఢల్లీి,జూలై26(జనంసాక్షి): ఢల్లీి అంతర్జాతీయ విమానాశ్రయంలో మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాప్తిపై హెచ్చరిక జారీ చేశారు. విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు కఠినమైన ఆరోగ్య పరీక్షలు చేయాలని …

తాజావార్తలు