జాతీయం

 ఎంపీ నవనీత్‌ దంపతుల అరెస్టు 

ముంబయి,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠించి తీరతామంటూ అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా, …

నేడు ప్రధాని కాశ్మీర్‌ పర్యటన

` కొనసాగుతున్న ఎదురుకాల్పులు` మిలిటెంట్‌ హతం శ్రీనగర్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): నేడు ప్రధాని మోదీ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఇదిలాఉండగా దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు …

కాంగ్రెస్‌లో హిందుత్వ ఎజెండా కోసం కసరత్తు

కాంగ్రెస్‌ హిందుత్వకు అనుకూలమన్న భరోసా రాహుల్‌,ప్రియాంకలు హిందుత్వ అనుకూల ధోరణి న్యూఢల్లీి,ఏప్రిల్‌16 జ‌నంసాక్షి: త్వరలో జరిగే కొన్ని రాష్టాల్ర ఎన్నికలతో పాటు, 2024లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో …

.శ్రీలంక నుంచి కొనసాగుతున్న వలసలు

` ప్రాణాలను పణంగా పెట్టి సముద్రాన్ని దాటుతున్న శరణార్థులు కొలంబో,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న ద్వీపదేశం శ్రీలంక నుంచి ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. గత …

40 శాతం కవిూషన్‌’ వ్యవహారంలో కర్ణాటక మంత్రి ఈశ్వరప్పపై కేసు

` అమిత్‌షా ఇంటి వద్ద కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళన ` ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తోన్న కాంట్రాక్టర్‌ ఆత్మహత్య మంగళూరు,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): కర్ణాటకలో ఇటీవల వెలుగు చూసిన …

.కేంద్రీయ విద్యలయాల్లో ఎంపీల ప్రత్యేకకోటా రద్దు

` కేంద్ర సర్కారు సంచలన నిర్ణయం దిల్లీ,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక కోటా సీట్లపై కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(కేవీఎస్‌) …

చైనాను కవ్వింపు చర్యలు కనిపెడుతూనే ఉండాలి

అడపాదడపా హెచ్చరికలతో అప్రమత్తత అవసరం పాక్‌ తరహా దాడులకు చైనా కుట్రలు న్యూఢల్లీి,ఏప్రిల్‌13(జ‌నంసాక్షి): చైనా అడపాదడపా అరుణాచల్‌ తదితర సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తోంది. భారత్‌ చైనా విషయంలో …

నేటి అంబేడ్కర్‌ జయంతికి భారీగా ఏర్పాట్లు

ఆయన ఆశయసాధనకు పాలకుల తూట్లు నివాళి కార్యక్రమాలతో సరిపెడుతున్న ప్రభుత్వాలు న్యూఢల్లీి,ఏప్రిల్‌13(జ‌నంసాక్షి): అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేం దుకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్న వేళ …

జనంలోకి వెళ్తాం..పోరు ఉధృతం చేస్తాం

` రాహుల్‌తో భేటి అనంతరం తెలంగాణ కాంగ్రెస్‌ నేతల వెల్లడి న్యూఢల్లీి,మార్చి 30(జనంసాక్షి):రాష్ట్రంలో ఏప్రిల్‌ ఒకటి తర్వాత నుంచి క్షేత్ర స్థాయిలో ప్రజాపోరాటాలను ఉద్ధృతం చేస్తామని టీపీసీసీ …

బాయిల్డ్‌ రైస్‌ కొనబోం

` పార్లమెంటులో తేల్చిచెప్పినకేంద్రం ` ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యే: టీఆర్‌ఎస్‌ దిల్లీ,మార్చి 30(జనంసాక్షి):ఉప్పుడు బియ్యం సేకరించేది లేదని పార్లమంట్లో కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో …