జాతీయం

దేశంలో 16,464కు త‌గ్గిన‌ కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గాయి. ఆదివారం 19,673 కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 16,464కు తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,40,36,275కు చేరాయి. ఇందులో …

గ్యాస్ వినియోగదారులకు శుభవార్త

రూ.44.50 తగ్గిన వాణిజ్య సిలిండర్‌ ధర   న్యూఢిల్లీ: ఇప్పటికే నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వారికి కాస్త ఊరట కలిగించేలా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు …

మంకీపాక్స్ కట్టడి కోసం కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతూ భయాందోళనకు గురిచేస్తున్న మంకీపాక్స్ కట్టడి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు అధికార …

ఢల్లీిలో మళ్లీ పాతవిధానంలో లిక్కర్‌ అమ్మకాలు

న్యూఢల్లీి,జూలై30(జనంసాక్షి): ఢల్లీిలోని ఆమ్‌ ఆద్మీ సర్కార్‌ మళ్లీ పాత లిక్కర్‌ విధానాన్ని అమలు చేయనున్నది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆ విధానం అమలు అవుతుందని డిప్యూటీ …

గోవా నుంచి తరలిస్తున్న డ్రగ్స్‌ పట్టివేత

హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను రంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద షాద్‌నగర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. …

కెసిఆర్‌తో అఖిలేశ్‌ యాదవ్‌ భేటీ

తాజా రాజకీయాలపై రెండు గంటలపాటు చర్చ న్యూఢల్లీి,జూలై29(జనంసాక్షి ):ఢల్లీి పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ బిజీబిజీగా గడుపుతున్నారు. ఢల్లీి టూర్‌లో భాగంగా ఆయన.. సమాజ్‌ వాదీ పార్టీ చీఫ్‌ …

రిషి సునాక్‌కు కన్జర్వేటివ్స్‌ నుంచి ప్రశ్నలు

బోరిస్‌ జాన్సన్‌ను వెన్నుపోటు పొడిచారంటూ దెప్పిపొడుపు లండన్‌,జూలై29(జనంసాక్షి ): బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ తొలిసారి కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులతో …

ద్రౌపది ముర్ముపై అధీరం రంజన్‌ వ్యాఖ్యలు

సోనియా దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముపై కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ చౌదరి వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని ఖైరతాబాద్‌ పీజేఆర్‌ సర్కిల్‌లో బీజేపీ …

పోలవరం నిధుల విడుదలలో జాప్యం

అంచనా వ్యవయం పెరగడంతో అయోమయం కేంద్రానికి మొరపెట్టుకుంటున్నా కానరాని ఫలితం న్యూఢల్లీి,జూలై29(జనంసాక్షి ): దశాబ్దాలుగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టుకి విభజన చట్టం ప్రకారం జాతీయ హోదా దక్కిన నేపథ్యంలో …

సబర్‌ డెయిరీకి మోడీ శంకుస్థాపన

పాల ఉత్పత్తి మరింత పెరుగుతుందన్న ప్రధాని గాంధీనగర్‌,జూలై28(జనంసాక్షి ): గుజరాత్‌ పర్యటనలో ఉన్న మోడీ అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సబర్కాంత జిల్లోలోని గదోడ చౌకిలో …

తాజావార్తలు