జాతీయం

హిమాచల్‌లో ఘోరప్రమాదం

లోయలో బస్సుపడి 16మంది మృతి సిమ్లా,జూలై4 (జనం సాక్షి) : హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విద్యార్థులు, ప్రయాణికులతో …

బీజేపీ, ఏక్‌నాథ్‌ షిండే మధ్య ఒప్పందం తాత్కాలికమే

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలు ముంబై,జూలై4(జ‌నంసాక్షి): బీజేపీ, ఏక్‌నాథ్‌ షిండే మధ్య జరిగిన ఒప్పందం తాత్కాలిక ఒప్పందం మాత్రమే అని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ …

విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే విజయం

షిండేకు 164 మంది శాసనసభ్యుల మద్ధతు ఓటింగ్‌ నిర్వహించిన స్పీకర్‌ నర్వేకర్‌ ఓటింగ్‌కు దూరంగగా ఉన్న ఎస్పీకిచెందిన ఎమ్మెల్యేలు ముంబయి,జూలై4(జ‌నంసాక్షి): మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభలో సోమవారం జరిగిన …

ఔత్యాహిక మహిళా క్రీడాకారులకు స్ఫూర్తి

బ్యాట్‌ పట్టి మైదానంలో చెలరేగిన చిచ్చరపిడుగు మిథాలీ క్రికెట్‌ చరిత్ర ఓ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌ న్యూఢల్లీి,జూన్‌10(జ‌నంసాక్షి): భారత్‌లో మహిళా క్రికెట్‌కు ప్రాణం పోసి వేల మంది బాలికలను …

దేశంలో కొత్త‌గా 3,714 క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 3,714 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ఏడుగురు మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య …

లఖింపూర్‌ కేసులో ప్రత్యక్ష సాక్షి దారుణ హత్య

లక్నో,జూన్‌1(జ‌నంసాక్షి): లఖింపూర్‌ కేసులో ప్రత్యక్ష సాక్షి, భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆయన మరణించారు. …

కాంగ్రెస్‌లో లీడర్లు తప్ప కేడర్‌ ఉండదు

బిజెపి అధ్యక్షుడు నడ్డా వెల్లడి భోపాల్‌,జూన్‌1(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌లో అంతా లీడర్లు తప్ప కార్యకర్తలు ఉండరని భారతీయ జనతా పార్టీ అధినేత జేపీ నడ్డా అన్నారు. ఈ విషయాన్ని …

తెలంగాణలో పాగా వేయడమే బిజెపి లక్ష్యం

హైదరాబాద్‌ కేంద్రంగా బిజెపి జాతీయకార్యవర్గ భేటీ జూలై మూడో వారంలో ఉంటుందన్న సూచనలు న్యూఢల్లీి,జూన్‌1(జ‌నంసాక్షి): తెలంగాణలో పాగా వేస్తామని ప్రకటస్తున్న బీజేపీ నేతలు ఇక్కడ కార్యకలాపలు ఉదృతం …

రోడ్డుపక్కన ఉన్నవారిపై దూసుకెళ్లిన కారు

తీవ్రగాయాలతో నలుగురికి ఆస్పత్రిలో చికిత్స గ్వాలియర్‌,జూన్‌1(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఒకపక్కన ద్విచక్రవాహనాలను ఆపి మాట్లాడుకుంటున్న వారిపైకి …

అయోధ్యలో చురుకుగా రామలయ నిర్మాణం

గర్భగుడి పనులకు సిఎం యోగి శంకుస్థాపన 2023 డిసెంబర్‌లోగా ఆలయ గర్భగుడి పనులు పూర్తి లక్నో,జూన్‌1(జ‌నంసాక్షి): అయోధ్య రామాలయం పనులు శరవేగంగా సాగుతున్నాయి. బుధవారం గర్భగుడి సంబంధించిన …