జాతీయం

అమర్నాథ్ యాత్ర.. తెలుగు యాత్రికులు క్షేమం

ఢిల్లీ: అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. శ్రీనగర్లో కర్ఫ్యూ కారణంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు …

ఆమె నా కార్యక్రమాన్ని అడ్డుకున్నారు: సీఎం

అహ్మదాబాద్: కేంద్ర ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీ పాలితరాష్ట్రం గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్పై విమర్శలు ఎక్కుపెట్టారు. గుజరాత్లోని సూరత్లో …

జమ్ముకశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్తత

పలు ప్రాంతాల్లో ఘర్షణలు కుల్గాంలో భాజపా కార్యాలయంపై దాడి బుర్హాన్‌ అంత్యక్రియలకు వందల మంది హాజరు శ్రీనగర్: ఆందోళనకారుల రాళ్ల దాడి, పోలీసుల కాల్పులతో కశ్మీర్ లోయలో …

భారీ వర్షాలకు ఇద్దరి మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గత 24గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలో కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తులు మరణించారు. రెండు వేరు వేరు చోట్ల …

పోలీసుల కాల్పులపై ఒబామా సంచలన వ్యాఖ్యలు

 అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని నల్లజాతీయులపై పోలీసులు చేసిన కాల్పులు జాతివివక్షలానే కనిపిస్తోందని ఆయన అన్నారు. నాటో సమావేశం కొరకు పోలెండ్ …

వాట్సాప్‌లో హల్‌చల్‌ చేస్తున్న స్వాతి, రామ్‌కుమార్‌‌ల పర్సనల్ ఫోటో

చెన్నై: స్థానిక నుంగంబాక్కం రైల్వేస్టేషనలో హత్యకు గురైన స్వాతి, హంతకుడు రామ్‌కుమార్‌ జోడీగా ఉన్న ఫోటోలు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో హలచల్‌ చేస్తున్నాయి. ఈ ఫోటోలు వారు తీసుకున్నవి …

మహారాష్ట్ర కేబినెట్‌లోకి కొత్తగా 11మంది

ముంబయి: నేడు మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కొత్తగా మంత్రివర్గంలోకి 11 మందిని తీసుకున్నారు. వీరిలో పది మంది తొలిసారి మంత్రి పదవిని …

హార్దిక్ పటేల్ కు బెయిల్

అహ్మదాబాద్: రాజద్రోహం కేసులో అరెస్టైన పటేళ్ల ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. దాదాపు 9 నెలల తర్వాత అతడికి బెయిల్ వచ్చింది. గుజరాత్ …

2జీ స్కాంలో కార్తీ చిదంబరానికి ఈడీ సమన్లు

న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి టూజీ స్కాంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ ఒప్పందంలో జరిగిన అవకతవకలపై మనీలాండరింగ్ చట్టం …

ఐదుగురు మంత్రులపై వేటు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ నుంచి ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికారు. కేంద్ర మంత్రులు నిహాల్చంద్, రామ్ శంకర్ కటారియ, సన్వర్ లాల్, మోహన్ …