జాతీయం

ఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ఉత్తరాఖండ్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గంగోత్రి- గోముఖ్ ప్రాంతంలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు ఎస్డీఆర్ఎఫ్‌, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించింది. తాడు సాయంతో …

ఆడ‌పిల్ల అయితే నే బిల్‌

అహ్మదాబాద్ : ఆడ పిల్ల పుడితే ఆ ఆస్పత్రిలో బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు. సమాజంలో రోజు రోజుకు ఆడ పిల్లల సంఖ్య తగ్గిపోతున్న కారణంతో అహ్మదాబాద్‌లోని …

వారిని సస్పెండ్‌ చేయడం సబబే!

కొల్లాం: ఇద్దరు విద్యార్థులు పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్నట్లు తెలియడంతో కళాశాల యాజయాన్యం వారిని సస్పెండ్‌ చేసింది. అయితే దీనిపై ఆ విద్యార్థులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా.. …

కోర్టు తీర్పును గౌర‌విస్తాం: ఐపీఎల్ చైర్మ‌న్ శుక్లా

న్యూఢిల్లీ: బీసీసీఐలో సంస్క‌ర‌ణ‌ల‌పై సుప్రీంకోర్టు తీర్పును తాము గౌర‌విస్తామ‌ని ఐపీఎల్ చైర్మ‌న్ రాజీవ్‌శుక్లా అన్నారు. లోధా క‌మిటీ సిఫార‌సుల‌ను ఎలా అమ‌లుచేయాల‌న్న‌దానిపై దృష్టిసారిస్తామ‌ని తెలిపారు. లోధా క‌మిటీ …

లోక్‌సభ రేపటికి వాయిదా

లోక్ సభ రేపటి వాయిదా పడింది. నూతనంగా ఎన్నికైన సభ్యుడి చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రధాని మోడీ నూతన మంత్రులను సభకు పరిచయం …

ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సీఎం కేసీఆర్ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. ఇవాళ ఆయన జైట్లీని కలిసి రాష్ట్రంలోని సమస్యలను వివరించి, సమస్యలను త్వరగా పరిష్కరించాలని …

జీఎస్టీ ముసాయిదా చూశాకా స్పందిస్తాం: పి.చిదంబరం

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో జీఎస్టీ బిల్లు అంశం మరోసారి ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లు విషయమై ఇవాళ పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర మాజీ ఆర్థిక …

బీసీసీఐలో మంత్రులకు నో చాన్స్: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫ‌ర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)లో లోధా క‌మిటీ సిఫార‌సు చేసిన కీల‌క సంస్క‌ర‌ణ‌ల అమ‌లుపై సుప్రీంకోర్టు సోమ‌వారం తీర్పు వెలువ‌రించింది. …

ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయానికి వచ్చిన సీఎం కేసీఆర్…మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన …

మధ్యాహ్నం ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. రాష్ర్టానికి సంబంధించిన 34 అంశాలపై కేసీఆర్ నివేదిక …