జాతీయం

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నెగిటివ్ ట్రెండ్ ఇండియన్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. దాంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 380 …

రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా….డీలిట్ పట్టాను వాపస్

హైదరాబాద్‌: దళిత పీహెచ్‌డీ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా ప్రముఖ కవి, సాహితీవేత్త అశోక్ వాజపేయి తనకు హెచ్‌సీయూ ప్రదానం చేసిన డీలిట్ పట్టాను మంగళవారం …

కదులుతున్న కారులో మహిళపై అత్యాచారం

హైదరాబాద్‌: కదులుతున్న కారులో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన ఘటన దిల్లీలోని నోయిడాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్‌యూవీ కారులో వెళ్తున్న 30ఏళ్ల …

శబరిగిరిలో మకరజ్యోతి దర్శనం

కేరళ: శబరిమలైలో శుక్రవారం సాయంత్రం మకరజ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతిని దర్శించుకునేందుకు వచ్చిన లక్షలాది మంది అయ్యప్ప భక్తులతో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి. ఈ ఏడాది మకరజ్యోతి మూడు సార్లు …

స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ: వాహనదారులకు స్వల్ప ఊరట. దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెల్రోల్ పై 32 పైసలు, డిజిల్ పై 85 పైసలు తగ్గిస్తున్నట్లు చమురు …

మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. ‘మకర …

ప్రధాని మోదీతో సుష్మా స్వరాజ్ భేటీ

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పఠాన్ కోట్ పై దాడికి సంబంధించి పాకిస్థాన్ తో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై …

కేంద్రమంత్రి రాధా మోహన్‌సింగ్‌తో హరీశ్‌రావు భేటీ

దిల్లీ: కేంద్రమంత్రి రాధా మోహన్‌సింగ్‌తో తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో గోదాముల నిర్మాణానికి రూ.1000 కోట్లు సాయం అందించాలని …

బీచ్‌ ఒడ్డున 100 తిమింగలాలు

చెన్నై: తమిళనాడులోని తుతికోరిన్ సముద్ర తీరానికి గతరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో తిమింగళాలు కొట్టువచ్చాయి. దాదాపు 100 తిమింగళాలు ఒడ్డుకు చేరడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వీటిలో …

జల్లికట్టు నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ: జల్లికట్టుకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. క్రూరమైన జంతు హింస కిందకు వచ్చే ‘జల్లికట్టు’ పోటీలను కేంద్ర ప్రభుత్వం అనుమతించడంపై న్యాయస్థానం మంగళవారం స్టే విధించింది. జల్లికట్టుపై …