జాతీయం

సరి – బేసి…హైకోర్టు వ్యాఖ్యలు..

ఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యం సమస్యకు పరిష్కారానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రారంభించిన సరి-బేసి కార్ల విధానానికి ఢిల్లీ హైకోర్టు నుంచి ఊహించని …

కశ్మీర్‌ సీఎం కన్నుమూత: ప్రముఖుల సంతాపం

హైదరాబాద్‌: జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌(79) కన్నుమూశారు. మెడనొప్పి జ్వరంతో బాధపడుతున్న ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ డిసెంబర్‌ 24న దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. పరిస్థితి …

ఇసుక అక్రమ రవాణాపై ఎన్జీటీ ఆగ్రహం..

ఢిల్లీ : వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. జేసీబీ, క్రేన్లతో ఇసుక తవ్వకాలు ఎలా జరుపుతారని …

దిల్లీ, ముంబయిలలో వొడాఫోన్‌ 4జీ సేవలు

దిల్లీ:  ప్రముఖ టెలికాం ఆపరేటర్‌ వొడాఫోన్‌ వచ్చే మార్చికల్లా మెట్రోసిటీలైన దిల్లీ, ముంబయిలలో 4జీ సేవలను విస్తరించనుంది. ఇప్పటికే ఈ టెలికాం ఆపరేటర్‌ కేరళలో ఉన్న తమ …

స్వల్ప నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

హైదరాబాద్‌: స్టాక్‌మార్కెట్లు ఈరోజు ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. 40 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 15 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి …

లోయలోపడిన బస్సు: ఇద్దరి మృతి

 హైదరాబాద్‌: ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడి ఇద్దరు మృతిచెందిన సంఘటన ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చమోలి జిల్లాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… …

మోదీ-షరీఫ్ భేటీ ఏడుగుర్ని బలి తీసుకుంది : శివసేన

ముంబై : ప్రధాని మోదీపై బీజేపీ మిత్రపక్షం శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పఠాన్‌కోట్ వైమానికి స్థావరంపై జరిగిన దాడి పట్ల విచారం వ్యక్తం చేసిన …

చిద్దూ‌కు మరో షాక్: శారదా స్కామ్‌లో భార్య నళిని

కోల్‌కతా: కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి మరో షాక్ తగిలింది. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం పన్ను ఎగవేతలకు సంబంధించి ఆయన కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు …

మాజీ సీజే జస్టిస్ కపాడియా కన్నుమూత

ముంబై : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌హెచ్ కపాడియా మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. సరోష్ హోమీ కపాడియా భారత ప్రధాన న్యాయమూర్తిగా మంచి సిద్ధాంతాలకు కట్టుబడి, …

అక్రమ సంబంధానికి అడ్గుగా ఉన్నారని అత్తామామలను చంపేసింది

బెంగళూరు: అక్రమ సంబంధానికి అడ్గుగా ఉన్నారని సహించలేని కోడలు ప్రియుడితో కలిసి అత్తామామలను అతిదారుణంగా హత్య చేసిన సంఘటన బెంగళూరు నగరంలో కలకలం రేపింది. ఈ దాడి …