జాతీయం

యువతీ యువకులపై పోలీసుల దాడి

ముంబై: యువతీ యువకులపై దాడి చేసి ముంబై పోలీసులు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆంధేరీ సబర్బన్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం రాత్రి యువతీ యువకులపై పోలీసులు …

ఢిల్లీని కప్పేసిన పొగమంచు

దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా ఉదయం ఏడు గంటల వరకు కూడా నగరంలోని రోడ్లపై 50 మీటర్ల దూరానికి మించి కనిపించలేదు. …

బీహార్ పాలనపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు:మోడీ

‘మత’ కోటా కోరింది నితీశ్, లాలూనే: మోదీ  కతిహార్/మధుబని: ఇప్పటికే తీవ్రస్థాయిలో రగులుకున్న రిజర్వేషన్ల తేనెతుట్టెను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కదిపారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు …

ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనుల హతం

ముంబై : మహారాష్ట్రంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్‌ఫార్మర్లనే నెపంతో ఇద్దరు గిరిజనులను మావోలు హతమార్చారు. గడ్చిరోలి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ముఖేష్‌ …

కాంచీపురంలో లోయలో పడిన కారు..

చెన్నై : తమిళనాడులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంచీపురం జిల్లా కల్పాకం సమీపంలో కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు …

ప్రారంభమైన బిహార్ నాలుగో దశ పోలింగ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నాలుగో విడతలో భాగంగా ఏడు జిల్లాల పరిధిలోని 55 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు …

చత్తీస్‌గఢ్‌లో మావోల ప్రతాపం

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కాంకేర్ జిల్లాలోని చార్‌గావ్ వద్ద నిక్కో ఐరన్ ఓర్ మైన్స్‌కు చెందిన 22 వాహనాలను తగులబెట్టారు. మైన్స్ కంపెనీ వద్ద …

హాస్య నటుడు వివేక్ కుమారుడు మృతి

చెన్నై :  హాస్య నటనతో అశేష సినీ అభిమానుల్ని సంతోషపరచిన వివేక్ పుత్రశోకంతో తల్లడిల్లిపోతున్నారు. ఆయన కొడుకు ప్రసన్నకుమార్(13) అనారోగ్యం కారణంగా గురువారం చెన్నైలో మృతి చెందారు. …

నితీశ్ కుమార్‌పై మోడీ విమర్శల వర్షం

బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై ప్రధాని మోడీ విమర్శల వర్షం కురిపించారు. తనపై ఆరోపణలు చేయలేక.. సొంత రాష్ట్ర ప్రజలపైనే అసహనం వ్యక్తం చేస్తున్నారని మోదీ అన్నారు. …

అనూహ్య హత్య కేసులో దోషికి ఉరిశిక్ష

ముంబైలో దారుణ హత్యకు గురైన ఏపీ అమ్మాయి అనూహ్య కేసులో కోర్టు తీర్పిచ్చింది. దోషి చంద్రభానుకు ముంబై కోర్టు మరణశిక్ష విధించింది. ముంబై టీసీఎస్ లో అసిస్టెంట్ …