జాతీయం

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం ఏడుగురు మృతి

ముంబై : మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. …

బీఫ్‌ నేనూ తింటా.. అలవాటు చేసుకుంటా

– భాజాపా దాడులు అనాగరికం – కర్ణాటక సీఎం సిద్ధి రామయ్య బెంగళూరు అక్టోబర్‌29(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ‘బీఫ్‌’ వివాదంలోకి తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య …

బీహార్‌లో ప్రశాంతంగా మూడో దశ పోలింగ్‌

– మూడో దశలో చురుకుగా పోలింగ్‌ – 53.32 శాతం ఓటింగ్‌ నమోదు పాట్నా,అక్టోబర్‌28(జనంసాక్షి): బిహార్‌ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ కొన సాగింది. ఆరు జిల్లాల్లోని …

ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ వోవైసీ అరెస్టు, విడుదల

పూర్ణియా,అక్టోబర్‌28 (జనంసాక్షి): ఎంఐఎం నాయకుడు, హైదరాబాద్‌ ఎంపీ అస దుద్దీన్‌ ఒవైసీని బిహార్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. పూర్ణియా జిల్లాలోని బైసీ ప్రాం తంలో ఆయనను …

పరస్పర సహకారంతో ముందుకెళ్దాం

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఆఫ్రికాకు 600మిలియన్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన ఇండో-ఆఫ్రికన్ ఫోరం సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ …

కుల్గాం ఎన్ కౌంటర్లో లష్కరే చీఫ్ హతం

శ్రీనగర్ : లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబూ ఖాసిమ్ హతమయ్యాడు. ఉద్దంపూర్ దాడికి ఖాసిమ్ ప్రధాన సూత్రధారి. ఖుల్గామ్ జిల్లాలో ఉగ్రవాది ఖాసిమ్ ఎన్‌కౌంటర్ జరిగింది. …

ప్రారంభమైన బీహార్ మూడో దశ పోలింగ్

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మూడో విడతలో భాగంగా ఆరు జిల్లాల పరిధిలోని 50 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు …

నితీష్‌ను గెలిపించండి – కేజ్రీవాల్‌

దిల్లీ,అక్టోబర్‌27(జనంసాక్షి): ఆప్‌ నేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బిహార్‌ ఎన్నికల్లో జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను గెలిపించాలని, తిరిగి ఆయనను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. …

బిహారీలకు రెండు పండుగలు

– ఎన్నికల ప్రచార సభలో మోదీ పాట్నా,అక్టోబర్‌27(జనంసాక్షి): మహా కూటవిూ నేతలకు ప్రజాస్వామ్యంపై నమ్మకంలేదని  ప్రధాని మోడీ మారోమారు విమర్శించారు. నితీష్‌, లాలూ, సోనియాలపై మండిపడ్డారు. అధికారంలో …

రుణ పరిమితి పెంచండి

– జాతీయ రహదారులను విస్తరించండి – కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, గడ్కరీలతో సీఎం కేసీఆర్‌ భేటి న్యూఢిల్లీ,అక్టోబర్‌27(జనంసాక్షి): తెలంగాణకు రుణపరిమితిని పెంచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ …