అబుదాబిలో మోడీ..
దుబాయి : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అబుదాబిలో పర్యటిస్తున్నారు. అక్కడున్న మస్దార్ ప్రణాళిక నగర ప్రాజెక్టును పరిశీలించారు
దుబాయి : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అబుదాబిలో పర్యటిస్తున్నారు. అక్కడున్న మస్దార్ ప్రణాళిక నగర ప్రాజెక్టును పరిశీలించారు
పశ్చిమ బెంగాల్ : రాధాబల్లాపూర్ లో నకిలీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా 18 మంది ఆసుపత్రి పాలయ్యారు.
inShare ఢిల్లీ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అమర్ జవన్ జ్యోతి వద్ద అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు.
0 inShare ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గౌరవవందనం స్వీకరించారు.
0 inShare పశ్చిమ బెంగాల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ కోల్ కతాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
0 inShare ఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.