జాతీయం

అబుదాబిలో మోడీ..

దుబాయి : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అబుదాబిలో పర్యటిస్తున్నారు. అక్కడున్న మస్దార్ ప్రణాళిక నగర ప్రాజెక్టును పరిశీలించారు

కేంద్ర హోం శాఖ కార్యదర్శితో రాజ్ నాథ్ భేటీ..

0 inShare ఢిల్లీ : కేంద్ర హోం శాఖ కార్యదర్శితో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ కానున్నారు. 11గంటలకు జరిగే ఈ సమావేశంలో …

బీజేపీ పాలన..విద్యారంగంపై అమర్థ్యసేన్ ఆందోళన..

0 inShare ఢిల్లీ : విద్యారంగంలో కేంద్రం మితిమీరి జోక్యం చేసుకొంటోందని ప్రఖ్యాత ఆర్థిక వేత్త అమర్థ్యసేన్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందుత్వ భావాలు చొప్పించేందుకు తీవ్ర …

పశ్చిమబెంగాల్ లో నకిలీ మద్యం..ఐదుగురి మృతి..

పశ్చిమ బెంగాల్ : రాధాబల్లాపూర్ లో నకిలీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా 18 మంది ఆసుపత్రి పాలయ్యారు.

ఎర్రకోటపై జాతీయజెండా రెపరెపలు

హైదరాబాద్‌: 69వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీ, మనోహర్‌ పారికర్‌, సుష్మాస్వరాజ్‌, మాజీ …

అమర్ జవాన్లకు రాష్ట్రపతి నివాళులు..v

inShare ఢిల్లీ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అమర్ జవన్ జ్యోతి వద్ద అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు.

నివాసంలో జెండా ఆవిష్కరణ చేసిన రాజ్ నాథ్..

0 inShare ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గౌరవవందనం స్వీకరించారు.

కోల్ కతాలో జెండాను ఆవిష్కరించిన మమత బెనర్జీ..

0 inShare పశ్చిమ బెంగాల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ కోల్ కతాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

జాతీయ జెండాను ఆవిష్కరించిన సోనియా..

0 inShare ఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

హైదరాబాద్: 69వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అంతక ముందు బాపూ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ …