జాతీయం

ముంబై పోలీస్ స్టేషన్ లో రాధేమా..

0 inShare హైదరాబాద్ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాను ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఆధ్యాత్మికత ముసుగులో రాధేమా అశ్లీలానికి తెర లేపారని పలువురు భక్తులు ముంబై …

పాకిస్థాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

0 inShare హైదరాబాద్ : నేడు పాకిస్థాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

హింద్లీష్ ‘ అంటే ఏంటో తెలుసా… అయితే రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్లాల్సిందే…

ఢిల్లీ : ఇంగ్లీష్ తెలుసు, హిందీ తెలుసు. మరి హింద్లీష్ ఏమిటనేగా మీ డౌటు? కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ కొత్త భాషను కనిపెట్టారని …

నెస్ట్లే ఇండియా కంపెనీకి ఊరట….

హైదరాబాద్ : నెస్ట్లే ఇండియా కంపెనీకి ఊరట లభించింది. నెస్ట్లే మ్యాగీపై విధించిన నిషేదం సరైంది కాదని… ఈ విషయంలో సహజ న్యాయసూత్రాలు పాటించలేదని… బాంబే హైకోర్టు …

అభివృద్ధిని అడ్డుకోవడం కాంగ్రెస్‌ నైజం: దత్తాత్రేయ

‌ఢిల్లీ, ఆగస్టు13: అభివృద్ధిని అడ్డుకోవడం కాంగ్రెస్‌ నైజమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. మంత్రులపై అవినీతి ఆరోపణలను కాంగ్రెస్‌ నిరూపించలేకపోయిందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకోవడం …

ముంబై హైకోర్టులో మ్యాగీకి ఊరట 6వారాల పాటు నిషేధం ఎత్తివేత

ముంబై, ఆగస్టు 13 : దేశవ్యాప్తంగా నిషేదం కొనసాగుతున్న మ్యాగీకి ముంబై హైకోర్టులో ఊరట లభించింది. మ్యాగీపై ఆరువారాల పాటు నిషేధం ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ …

దమ్ముంటే లలిత్‌ను భారత్‌కు తీసుకురావాలి ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్‌ సవాల్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 13 : విదేశాల్లో ఉన్న లలిత్‌మోదీని దమ్ముంటే భారత్‌కు తీసుకురావాలని ప్రధాని నరేంద్రమోదీకి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సవాల్‌ విసిరారు. లలిత్‌గేట్‌పై చర్చించే …

నిద్రిస్తున్న వారు నిద్రిస్తున్నట్లే… ఇల్లు కూలి 9 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఓ ఇంటి యజమాని నిర్లక్ష్యం కారణంగా 9 మంది నిద్రిస్తున్న వారు నిద్రిస్తున్నట్లే మరణించారు. బాందా ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.  …

చైనా హార్బర్‌లో భారీ పేలుడు…17 మంది దుర్మరణం

చైనా హార్బర్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, 400 మందికి పైగా గాయపడినట్లు సమాచారం అందింది. ఉత్తర చైనాలోని తియాంజిన్ …

వెంకయ్య బెదిరిస్తే పిల్లుల్లా కూర్చున్న టీఆర్‌ఎస్‌ ఎంపీలు : మధుయాష్కి

న్యూఢిల్లీ, ఆగస్టు 13 : పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీలు తీరుపై తెలంగాణ కాంగ్రెస్‌ నేత మధుయాష్కి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటును స్తంభింపజేస్తాం అని ప్రగల్భాలు పలికిన టీఆర్‌ఎస్‌ …