ఇద్దరు హుజీ ఉగ్రవాదులను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి ఉగ్రవాదులను హైదరాబాద్ తరలించిన టాస్క్ఫోర్స్ పోలీసులు వారిని విచారిస్తున్నారు. గతంలో పట్టుబడ్డ …
అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వారం రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మొత్తం 19 జిల్లాలు …
దేస్ పూర్: అసోంను భారీ వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కోక్రాజర్ తదితర ప్రాంతాల్లో వేలాది మంది నిరాశ్రులయ్యారు. భారీ వర్షాలకు నదులతో పాటు.. …
మధ్యప్రదేశ్ ప్రతిష్ఠను కాంగ్రెస్ దిగజారుస్తోందని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థప్రయోజనాల కోసం వ్యాపం స్కాం వ్యవహారంలో అసత్య ప్రచారాలు …
బిహార్కు ప్రధాని మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం తెలంగాణ ప్రభుత్వంలోనూ సరికొత్త ఆశలకు తెర తీసింది. తమది కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రమేనని, ఆంధ్రప్రదేశ్తోపాటు తమకూ …
సుప్రీం కోర్టుకు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. కోర్టును పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని దుండగులు ఈ మెయిల్ పంపించారు. దీంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం …
ఇటీవల జమ్ముకశ్మీర్లో బీఎస్ఎఫ్ దళాలకు చిక్కిన ఉగ్రవాది నవీద్ లై డిటెక్టర్ చేసేందుకు అనుమతి లభించింది. నవీద్ పాకిస్థాన్ జాతీయుడేనని రుజువు చేయడానికి అతనికి లై డిటెక్టర్ …
న్యూఢిల్లీ, ఆగస్టు 18 : భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు పేల్చివేస్తామంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సుప్రీం …
న్యూఢిల్లీ, ఆగస్టు 18 : రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ …