జాతీయం

శ్రీలంక నేవీ దాడిలో 12 మంది మృత్స్యకారులకు గాయాలు..

inShare ఢిల్లీ : శ్రీలంక నేవీ జరిపిన దాడిలో 12 మంది మత్స్యకారులు గాయపడగా 20 బోట్లు దెబ్బతిన్నాయి.

ఇద్దరు హుజీ ఉగ్రవాదుల అరెస్టు

ఇద్దరు హుజీ ఉగ్రవాదులను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి ఉగ్రవాదులను హైదరాబాద్ తరలించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని విచారిస్తున్నారు. గతంలో పట్టుబడ్డ …

అసోంలో వరద బీభత్సం

అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వారం రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మొత్తం 19 జిల్లాలు …

అసోంను ముంచెత్తుతున్న వరదలు

దేస్ పూర్: అసోంను భారీ వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కోక్రాజర్‌ తదితర ప్రాంతాల్లో వేలాది మంది నిరాశ్రులయ్యారు. భారీ వర్షాలకు నదులతో పాటు.. …

నేను ఏ పాపం చేయలేదు!

మధ్యప్రదేశ్‌ ప్రతిష్ఠను కాంగ్రెస్‌ దిగజారుస్తోందని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థప్రయోజనాల కోసం వ్యాపం స్కాం వ్యవహారంలో అసత్య ప్రచారాలు …

తెలంగాణకు ఏమిటి.. కేంద్రంపై ఒత్తిడి పెంచనున్న కేసీఆర్ సర్కారు

  బిహార్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం తెలంగాణ ప్రభుత్వంలోనూ సరికొత్త ఆశలకు తెర తీసింది. తమది కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రమేనని, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమకూ …

సుప్రీంకోర్టుకు బెదిరింపు లేఖ

సుప్రీం కోర్టుకు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. కోర్టును పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని దుండగులు ఈ మెయిల్ పంపించారు. దీంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం …

మరి కాసేపట్లో ఉగ్రవాది నవీద్ లై డిటెక్టర్

ఇటీవల జమ్ముకశ్మీర్‌లో బీఎస్‌ఎఫ్ దళాలకు చిక్కిన ఉగ్రవాది నవీద్ లై డిటెక్టర్ చేసేందుకు అనుమతి లభించింది. నవీద్‌ పాకిస్థాన్ జాతీయుడేనని రుజువు చేయడానికి అతనికి లై డిటెక్టర్ …

సుప్రీం కోర్టుకు బెదిరింపు మెయిల్‌ కోర్టు…న్యాయమూర్తులకు పటిష్ట భద్రత

న్యూఢిల్లీ, ఆగస్టు 18 : భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు పేల్చివేస్తామంటూ బెదిరింపు మెయిల్‌ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సుప్రీం …

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సతీమణి కన్నుమూత

న్యూఢిల్లీ, ఆగస్టు 18 : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ …