జాతీయం

తొలి దశలో 9 రాష్ర్టాలు ఎంపిక

పట్టణాల్లో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి తొలిదశలో తెలంగాణ సహా 9రాష్ట్రాలు ఎంపికయ్యాయి. మన రాష్ట్రంలో …

ప్రమోద్ ముతాలిక్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

రీరామ్ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనను గోవా వెళ్లేందుకు అనుమతించాలంటూ ముతాలిక్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు …

రచయిత కల్బుర్గి అంత్యక్రియలు పూర్తి

కర్ణాటకలో నిన్న ఉదయం దారుణ హత్యకు గురైన ప్రముఖ విద్యావేత్త, రచయిత కల్బుర్గి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన స్వస్థలం దార్వాడ్ లో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంత్యక్రియలు …

ల్పాయ్ గురి జిల్లాను ముంచెత్తుతున్న వరదలు

పశ్చిమబెంగాల్ లోని జల్పాయ్ గురి జిల్లాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షంతో జిల్లా అంతటా వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలు …

ప్రజలకు నరేంద్రమోడీ రాఖీ శుభాకాంక్షలు

దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్రమోడీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను.. దేశ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వారు …

భారీ లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ తగ్గిన బంగారం, పెరిగిన వెండి

ముంబై, ఆగస్టు 28 : స్టాక్‌మార్కెట్లో ఇవాళ(శుక్రవారం) కూడా నిన్నటి ట్రెండ్ కొనసాగుతోంది. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి …

హామీ ఇచ్చేదాక ఆందోళన చేస్తాం!

వన్‌ ర్యాంక్ వన్ పిన్షన్ పథకం ఆమలు విషయంలో ఆర్మీ మాజీ ఉద్యోగులు పట్టు వీడటం లేదు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద పదిహేను రోజులుగా ఆందోళన …

సోషల్ మీడియాలో రాధేమా ఫొటో హల్ చల్

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మా కార్యకలాపాలు రోజుకో విధంగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఓ పక్క అభిమానులు ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురిపిస్తే… మరో పక్క …

అఘాయిత్యానికి పాల్పడి బస్సులోంచి తోసేశారు

గువహటి: ఈశాన్య భారతంలో మరో నిర్భయ ఉదంతం వెలుగుచూసింది. అసోంలోని బక్సా జిల్లా గోరేశ్వర్లో 13 ఏళ్ల బాలికను బస్సులో సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు తెలిపిన …

తెలుగువాడిగా రాష్ట్రానికి నా సహకారం అందిస్తా: వెంకయ్యనాయుడు

ఢిల్లీ : తెలుగువాడిగా రాష్ట్రానికి తన పూర్తి సహకారం అందిస్తానని, ఏపీ పునర్విభజన చట్టం సమగ్రంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరామని కేంద్ర …