జాతీయం

ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత

న్యూఢిల్లీ, ఆగస్టు 13 : స్వతంత్య్ర దినోత్సవాలకు ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో డిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు. అనువణువూ నిశితంగా పరిశీలిస్తున్నారు. …

ఎన్డీయే ఎంపీల మార్చ్..

ఢిల్లీ : సేవ్ డెమోక్రసీ అంటూ ఎన్డీయే ఎంపీలు మార్చ్ నిర్వహించారు. విజయ్ చౌక నుండి ప్రారంభమైన ఈ మార్చ్ రాష్ట్రపతి భవన్ కు వరకు కొనసాగనుంది.

కాంగ్రెస్ పై మోడీ విమర్శలు..

ఢిల్లీ : కాంగ్రెస్ వైఖరిని చూస్తుంటే ఎమర్జెన్సి రోజులు గుర్తుకు వస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు ఫ్యామిలీ క్షేమంగా ఉండాలని కోరుకొంటోందని …

ఆగస్టు 23న నవాజ్ షరీఫ్ పర్యటన..

ఢిల్లీ : ఆగస్టు 23వ తేదీన పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ దేశంలో పర్యటించనున్నారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది

శ్రీనగర్ లో కాంగ్రెస్ ఆందోళన..

జమ్మూ కాశ్మీర్ : ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

టీఆర్ఎస్, టీడీపీ ఎంపీలు వైఫల్యం – యాష్కి..

ఢిల్లీ : విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను పార్లమెంట్ లో లేవనెత్తడంతో టీఆర్ఎస్, టీడీపీ ఎంపీలు విఫలం చెందారని మాజీ ఎంపీ మధుయాష్కి విమర్శించారు. కాంగ్రెస్ కు …

రాజ్యసభ నిరవధిక వాయిదా

ఢిల్లీ : రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది.

పప్పుయాదవ్ తో మోడీ..

ఢిల్లీ : పార్లమెంట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పప్పు యాదవ్ కలిశారు.

గాంధీ విగ్రహం ఎదుట విపక్ష ఎంపీల నిరసన..

ఢిల్లీ : వ్యాపం స్కాంను నిరసిస్తూ విపక్ష ఎంపీలు పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన నిర్వహించారు.

లోక్ సభ నిరవధిక వాయిదా..

ఢిల్లీ : లోక్ సభ నిరవధికంగా వాయిదా పడింది. చివరి సమావేశాల రోజైన గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు