జాతీయం
ఎన్డీయే ఎంపీల మార్చ్..
ఢిల్లీ : సేవ్ డెమోక్రసీ అంటూ ఎన్డీయే ఎంపీలు మార్చ్ నిర్వహించారు. విజయ్ చౌక నుండి ప్రారంభమైన ఈ మార్చ్ రాష్ట్రపతి భవన్ కు వరకు కొనసాగనుంది.
ఆగస్టు 23న నవాజ్ షరీఫ్ పర్యటన..
ఢిల్లీ : ఆగస్టు 23వ తేదీన పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ దేశంలో పర్యటించనున్నారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది
శ్రీనగర్ లో కాంగ్రెస్ ఆందోళన..
జమ్మూ కాశ్మీర్ : ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
రాజ్యసభ నిరవధిక వాయిదా
ఢిల్లీ : రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది.
పప్పుయాదవ్ తో మోడీ..
ఢిల్లీ : పార్లమెంట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పప్పు యాదవ్ కలిశారు.
గాంధీ విగ్రహం ఎదుట విపక్ష ఎంపీల నిరసన..
ఢిల్లీ : వ్యాపం స్కాంను నిరసిస్తూ విపక్ష ఎంపీలు పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన నిర్వహించారు.
లోక్ సభ నిరవధిక వాయిదా..
ఢిల్లీ : లోక్ సభ నిరవధికంగా వాయిదా పడింది. చివరి సమావేశాల రోజైన గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు
తాజావార్తలు
- ఎన్సీ శాసనసభాపక్షనేతగా ఒమర్ అబ్దుల్లా
- పారిశ్రామిక రత్నం రతన్టాటాకు ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు
- నానో ఆలోచన ఎప్పటికీ మరువలేనిది
- ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు మృతి
- డిఎస్సీ అభ్యర్థులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
- 2 లక్షల్లోపే రుణం అయినా మాఫీ కాలె
- భట్టి విక్రమార్క వైఖరిపై కాంగ్రెస్లో గుసగుసలు
- భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్..
- కోల్కతా ఆర్జికర్ ఆస్పత్రి ఘటన
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- మరిన్ని వార్తలు