జాతీయం

లోక్ సభ వాయిదా

ఢిల్లీ : లోక్ సభ మధ్యాహ్న 12.30 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. లలిత్ మోడీ అంశంపై చర్చకు పట్టిన విపక్షాలు… …

రాజీవ్ ఖేల్ రత్న’కు సానియా ఎంపిక

ఢిల్లీ: ఇండియన్‌ టెన్నిస్‌ క్వీన్‌ సానియా మీర్జా….2014- 15 సంవత్సరానికి దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డు కోసం సానియా …

పార్లమెంట్‌ ముట్టడికి వైసీపీ యత్నం…

జగన్మోహన్‌రెడ్డితోపాటు పలువురు అరెస్టు న్యూఢిల్లీ, ఆగస్టు 10 : దీక్షా శిబిరం నుంచి పార్లమెంట్‌వైపు ర్యాలీగా వెళున్న వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి …

ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం

జమ్మూ కశ్మీర్, ఆగస్టు 10: ఉత్తర భారతాన్ని భూకంపం వణికించింది. జమ్మూ కశ్మీర్‌, ఢిల్లీ, పంజాబ్ తదితర ఉత్తరాది రాష్ట్రాలతో సహా పాకిస్థాన్‌లోని లాహోర్, ఇస్లామాబాద్‌లో, కజకిస్తాన్, …

టీఎంసీ..యూనివర్సిటీ విద్యార్థుల మధ్య ఘర్షణ.

పశ్చిమ బెంగాల్ : తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు, రాజ్ గంజ్ యూనివర్సీటీ విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఉత్తర దినాజ్పూర్ లో ఈ ఘటన చోటు …

కాంగ్రెస్ పై జవదేకర్ విమర్శలు..

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పక్షాన ప్రజలు..పార్టీలు లేవని, కాంగ్రెస్ ముందే నిర్ణయం తీసుకుని సభలో గలాభా …

నీట మునిగిన ధరమ్ పూర్ బస్టాండు..

0 inShare హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధరమ్ పూర్ బస్టాండు వరదనీరు పోటెత్తింది. దీనితో నాలుగు బస్సులు నీట మునిగిపోయాయి. ప్రస్తుతం …

ఖేరీలో విరిగిపడిన కొండచరియలు..

0 inShare జమ్మూ కాశ్మీర్ : ఉధమ్ పూర్ లోని ఖేరీలో కొండచరియలు విరిగిపడుతుండడంతో జమ్మూ – శ్రీనగర్ రహదారిని మూసివేశారు.

కేంద్ర హోం శాఖ కార్యదర్శితో గవర్నర్ భేటీ..

ఢిల్లీ : కేంద్ర హోం శాఖ కార్యదర్శితో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితిపై నరసింహన్ చర్చిస్తున్నట్లు సమాచారం

కేబినెట్‌లలో మహిళలకు స్థానాలు కల్పించాలని డికె అరుణ పిటిషన్‌…తోసిపుచ్చిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, ఆగస్టు 7 : తెలంగాణ సహా ఏడు రాష్ర్టాల మంత్రివర్గాల్లో మహిళలకు స్థానం కల్పించాలంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత డి.కే అరుణ్‌ సుప్రీం కోర్టులో …