జాతీయం

మంత్రిగారి మరదలు…! అడ్డంగా బుక్కయ్యారు..

బావ మంత్రి.. అందునా విద్యాశాఖ మంత్రి.. పైగా తాను పరీక్ష రాస్తున్నది తన అక్క కోసమే. ఇక అడిగే వారు ఎవరనుకుని దర్జాగా రాసేస్తోంది. అయితే కథ …

గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఆందోళన.

ఢిల్లీ : ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా కాంగ్రెస్ వరుసగా మూడో రోజు ఆందోళన చేపట్టింది. గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాండ్లు కట్టుకుని సోనియా, మన్మోహన్, …

పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం

ఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి.

నాగాలాండ్ తో ఒప్పందాన్ని వ్యతిరేకించిన సోనియా.

ఢిల్లీ: నాగాలాండ్ తో కేంద్రప్రభుత్వం కదుర్చుకున్న ఒప్పందాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యతిరేకించారు. నాగాలాండ్ తో శాంతి ఒప్పదం సమ్మతం కాదన్నారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించకుండా..నాగాలాండ్ తో …

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు బిఎస్ ఎఫ్ జవాన్ల మృతి

0 in రాజ్యసభ: ఉదంపూర్ ఘటనపై కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన వెల్లడించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు బిఎస్ ఎఫ్ జవాన్లు మృతి చెందారని తెలిపారు. …

రాజ్యసభ మ.12 గంటల వరకు వాయిదా

ఢిల్లీ: రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు

యూపీలో భారీ అగ్ని ప్రమాదం

యూపీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాన్పూర్ లోని ఓ కెమికల్ గోడౌన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఘటన ప్రాంతం పరిసరాల్లో దట్టమైన పొగ …

నిలబెట్టి గుండు గీశారు…!! ఎక్కడ ?

వారు చేసిన తప్పల్లా ప్రేమించుకోవడం… ఆపై పారిపోవడం… పెద్దలకు చెప్పకుండా పెళ్ళి చేసుకోవాలకున్నారు.. ఇక ఇందులో తప్పేముంది అంటారా… తప్పే ఆ ఊళ్ళు తప్పే.. ఇక అంతే …

ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది – ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి

ఆగస్టు 5 : ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి చెప్పారు. కాని కొన్ని పార్టీలు ఉద్ధేశపూర్వకంగానే బీజేపీని విమర్శిస్తున్నాయన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి …

మధ్యప్రదేశ్‌ రైలు ప్రమాదాలతో పలు రైళ్లు నిలిపివేత

మధ్యప్రదేశ్‌, ఆగస్టు 5 : మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన రెండు ఘోర రైలు ప్రమాదాల కారణంగా పలు రైళ్లను నిలిపివేశారు. ముంబయి, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ర్టాల నుంచి …