జాతీయం

ఆ ఉరి చరిత్రలో చీకటి రోజు

యెమన్‌ ఉరికి నిరసనగా సుప్రీం డిప్యూటి రిజిస్ట్రార్‌ రాజీనామా ఢిల్లీ ఆగస్టు 2 (జనంసాక్షి) : ముంబై వరుస పేలుళ్ళ కేసులో దోషిగా తేలిన యాకుబ్‌ మెమన్‌ …

వరద భారతం

   ఉత్తర, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో పోటెత్తిన వరదలు ఢిల్లీ ఆగస్టు 2 (జనంసాక్షి) : ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు బీభత్స సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు …

ఒడిషాలో వరదల బీభత్సం

ఒడిషా; ఒడిషాలో వరదలు బీభత్సం కొనసాగుతోంది. వరదల తాకిడికి 350 జిల్లాల్లోని ఐదు లక్షల మంది ప్రజలు గ్రామాలపై వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దాదాపు 10 …

మెమన్ ఉరికి ముందు..ఏం జరిగింది ?

మహారాష్ట్ర : బుధవారం అర్థరాత్రంతా హైడ్రామా నడిచింది. ఆఖరి క్షణం వరకు ఉత్కంఠ కొనసాగింది. కాని చివరకు ప్రభుత్వ పట్టుదలే గెలిచింది. యాకుబ్ సుదీర్ఘ పోరాటం ఓడిపోయింది. …

భారతరత్న అబ్దుల్ కలాంకు దేశం సలాం…

భారతరత్న అబ్దుల్ కలాంకు దేశ ప్రజలు నివాళులు అర్పించారు. దేశంలో ఎక్కడ చూసినా కలాంకు ప్రజలు నివాళులు అర్పిస్తూ ఆయన పట్ల ఉన్న విధేయతను, గౌరవాన్ని చాటుకున్నారు. …

రామేశ్వరంలో స్మారక మందిరం ఏర్పాటు

   డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్ అంత్యక్రియలు ముగిశాయి. వేలాది మంది అభిమానులు, ప్రజలు, రాజకీయ నేతలు కన్నీటి వీడ్కోలు మధ్య.. ఈ ఉదయం …

అశ్రునయనాలతో కలాం అంతిమయాత్ర

రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అంతిమయాత్ర అశ్రునయనాలతో ప్రారంభమైంది. కలాం భౌతికకాయాన్ని రామేశ్వరం రైల్వేస్టేషన్‌ సమీపంలోని కురు మంటపానికి తరలిస్తున్నారు. కలాంను కడసారి చూసుకునేందుకు ప్రముఖులతోపాటు …

మెమెన్‌కు ఉరిశిక్ష అమలు

1993 ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన యాకూబ్‌ మెమెన్‌కు నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో ఉదయం 6.43 నిమిషాలకు ఉరిశిక్షను అమలు చేశారు. 21 సంవత్సరాల జైలు …

కలాం మిషన్ డైరెక్టర్ కాకపోవడం వల్లే రాకెట్ కూలిపోయింది: అప్పటి ప్రధాని ఇందిర వ్యాఖ్య

చెన్నై: నెల్లూరులోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ఓ ప్రయోగానికి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హాజరయ్యారు. ఆ ప్రయోగం విఫలమై రాకెట్ సముద్రంలో కూలిపోయింది. ఆ రాకెట్ మిషన్‌కు …

ఉరిశిక్ష లేదు: రాజీవ్ గాంధీ హత్య కేసుపై సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ హత్య కేసులోని హంతకులకు ఉరి శిక్ష విధించడం సాధ్యం కాదని,వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నామని బుధవారం …