జాతీయం

మధ్యప్రదేశ్‌ రైలు ప్రమాదం చాలా బాధాకరం: మోదీ

ఢిల్లీ, ఆగస్టు 5 : మధ్యప్రదేశ్‌ రైలు ప్రమాదం చాలా బాధాకరమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 30 మంది ప్రయాణికులు మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందని మోదీ …

రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా

న్యూఢిల్లీ, ఆగస్టు 5 : మధ్యప్రదేశ్‌లోని మాచక్‌ నది సమీపంలోని కల్వర్టు వద్ద జరిగిన రెండు రైలు ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర ఎక్స్‌గ్రేషియా …

ఆకస్మిక వరదల వల్లే ప్రమాదాలు రైల్వేబోర్టు చైర్మన్‌ ఏకే మిట్టల్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 5 : రాత్రిరాత్రికి ఆకస్మికంగా వచ్చిన వరదల వల్లే ప్రమాదాలు జరిగాయని రైల్వే బోర్డు చైర్మన్‌ ఏకే మిట్టల్‌ వివరించారు. ప్రమాదానికి పది నిమిషాల …

ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా రెండోరోజు కాంగ్రెస్‌ నిరసన

న్యూఢిల్లీ, ఆగస్టు 5 : లోక్‌సభ నుంచి 25 మంది ఎంపీల సస్పెన్షన్‌కు నిరసగా వరుసగా రెండో రోజు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ …

పార్లమెంటులో విపక్షాల ఆందోళన రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా.

న్యూఢిల్లీ, ఆగస్టు 5 : పార్లమెంటు సమావేశాల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. బుధవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వ్యాపమ్‌, లలిత్‌మోదీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న సీఎంలు, …

మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం

మధ్యప్రదేశ్‌లోని కుదువా రైల్వేస్టేషన్‌ సమీపంలో రెండు ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి. మొదట ముంబై నుంచి వారణాసి వెళుతున్న కామయాని ఎక్స్ప్రెస్ అర్థరాత్రి 11.30 గంటల నుంచి 12 గంటల మధ్యలో పట్టాలు తప్పిందని …

కోల్‌కతాలో బాంబు పేలుడు

హైదరాబాద్:పశ్చిమబెంగాల్ కోల్‌కతాలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఉత్తర కోల్‌కతాలోని తలా ట్యాంక్ ఏరియాలో జరిగిన బాంబు పేలుడుతో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలంలో …

కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, లోక్ సభ వాయిదా

లోక్ సభ కూడా రేపటికి వాయిదా పడింది. మధ్యాహ్నం వాయిదా తర్వాత తిరిగి 2 గంటలకు ప్రారంభమైన సభలో పరిస్థితి మారలేదు. లలిత్ గేట్, వ్యాపం కుంభకోణంలో …

రాజ్యసభ రేపటికి వాయిదా

రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. లలిత్ గేట్ వ్యవహారంలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేలపై, వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ లపై …

దంతేవాడలో మావోయిస్టుల దాడి

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు పంజా విసిరారు. దంతెవాడ జిల్లా బచేలి NMDC ప్లాంట్ పై దాడికి పాల్పడ్డారు. ప్లాంట్ కు సంబంధించిన మూడు షావెల్ మిషన్లు, …