జాతీయం

పోలీసులే నేరం చేస్తే చట్టాన్ని ఎవరు పట్టించుకుంటారు – ఆప్..

ఢిల్లీ : పోలీసులే నేరం చేస్తే చట్టాన్ని ఎవరు పట్టించుకుంటారని ఆప్ నేత ఆశీష్ కేతన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఓ మహిళపై అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ …

సిమ్లాలో సమీపంలో రోడ్డు ప్రమాదం:ఆరుగురు మృతి

0 inShare హిమాచల్‌ప్రదేశ్ :సిమ్లా సమీపంలోని రాంపూర్ వద్ద వేగంగా వచ్చిన బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 19 …

బంగ్లాదేశ్ లో తొక్కిసలాట:23 మంది మృతి

0 inShare బంగ్లాదేశ్ : పవిత్ర రంజాన్ సందర్భంగా ఓ స్వచ్ఛంద సంస్థ మైమెన్‌సింగ్ పట్టణంలో ఉచితంగా వస్ర్తాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. దీంతో అక్కడికి ముస్లింలు …

వ్యాపం కేసు సీబీఐ విచారణనను కొట్టివేసిన హైకోర్టు..

0 inShare మధ్యప్రదేశ్ : వ్యాపం కేసుపై సీబీఐ విచారణ జరిపించాలన్న ప్రభుత్వం వేసిన పిటిషన్ ను జబల్ పూర్ హైకోర్టు కొట్టివేసింది. కేసు విచారణ సుప్రీంకోర్టు …

ఢిల్లీలో భారీ వర్షం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తుతోంది. వర్షం కారణంగా రాజధాని రోడ్లపై నీళ్లు నిలిచిపోయి జన జీవనం స్తంభించింది. ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర …

బాలుడికి మద్యం తాగించిన ఘటనలో ఇద్దరు అరెస్టు

తమిళనాడు: తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో బాలుడి(4)కి బలవంతంగా మద్యం తాగించిన ఘటనలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులైన మరో నలుగురి వ్యక్తుల …

వ్యాపమ్‌ స్కామ్‌…కానిస్టేబుల్ మృతి

భూపాల్: మధ్యప్రదేశ్‌లో మరణ మృదంగం మోగుతూనే ఉంది. వ్యాపమ్ స్కామ్‌లో వరుస మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి మహిళ ఎస్‌ఐ చనిపోయిన ఘటన మరువక ముందే…తాజాగా మరో …

చెన్నై-బెంగళూరు ఇండస్ర్టియల్‌ కారిడార్‌

టోకియో, జులై 6 : చెన్నై – బెంగళూరు ఇండస్ర్టియల్‌ కారిడార్‌ను ఏర్పాటు చే యనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనలో భాగంగా మిత్సుబుషీ కంపెనీ కృష్ణపట్నంలో …

పిటిషనర్ వాదనలు వినేందుకు సుప్రీం అంగీకారం

inShare ఢిల్లీ: వ్యాపం కుంభకోణం నుంచి మధ్యప్రదేశ్ గవర్నర్ ను తప్పించాలన్న ఓ పిటిషనర్ వాదనలను వినేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

డెబిట్‌ కార్డుల చెల్లింపుల్లో ఎస్‌బిఐ అగ్రస్థానం

నగదు రహిత చెల్లింపులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) డెబిట్‌ కార్డును జనాలు ఎక్కువగా వాడుతున్నారు. ఎస్‌బిఐ దాని ఐదు అనుబంధ బ్యాంకుల ఖాతాదారుల డెబిట్‌ …