జాతీయం

రాష్ట్రపతిని మళ్లీ క్షమాభిక్ష కోరిన మెమన్.. చార్టెడ్ అకౌంటెంట్ దోషి ఎలా అయ్యాడు?

   ముంబై వరుస పేలుళ్లలో దోషిగా తేలిన యాకూబ్‌ మెమన్‌ మరోమారు ప్రాణభిక్ష ప్రసాదించమని కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. …

కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

   మహారాష్ట్రలోని థానే నగరంలో మంగళవారం రాత్రి మూడు అంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది క్షతగాత్రులు …

ముష్కరులు ఎలా చొరబడ్డారు..? అసలేం జరిగింది..?: పదిమంది ముష్కరులు..?

పంజాబ్‌లో ముష్కరుల దాడి ఎలా జరిగిందనే దానిపై చర్చ సాగుతోంది. పంజాబ్‌లోని దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై విరుచుకుపడిన ముష్కరులు పాకిస్థాన్‌లోని నరోవాల్ నుంచి చొరబడినట్లు ఇంటలిజెన్స్ బ్యూరో …

ఉగ్రవాదుల దగ్గర బందీలెవరూ లేరు: కిరణ్ రిజిజు

న్యూఢిల్లీ, జులై 27: పంజాబ్‌లోని దీనానగర్ దాడుల ఘటనలో ఉగ్రవాదుల వద్ద ఎవరూ బందీలుగా లేరని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఈ …

ఆస్తుల కేసులో జయలలితకు సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ, జులై 27: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు పంపింది. ఈ కేసు నుంచి జయలలితతో పాటు మరో …

యాకూబ్‌ మెమెన్‌కు క్షమాభిక్షపై విచారణ…

రేపటికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, జూలై 27 : యాకూబ్‌ మెమెన్‌కు క్షమాభిక్షపై విచారణను సుప్రీం కోర్టు మంగళవారం నాటికి వాయిదా వేసింది. మెమెన్‌కు …

రాజకీయం చేయొద్దు: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని విపక్షాలు లోక్‌సభలో డిమాండ్‌ చేశాయి. దీనికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ గురుదాస్‌పూర్‌లో కమాండో …

ఉగ్రవాదుల్లో ఓ మహిళ

.. సరిహద్దుల్లో హై అలెర్ట్.. రాజనాథ్ సింగ్ ఆదేశం.. పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై జరిగిన ఉగ్రదాడిలో తొమ్మిది మంది మృతి …

పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉగ్ర పంజా.. రంగంలోకి ఎన్.ఎస్.జి

పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉగ్రవాదులు పంజా విసిరారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు సోమవారం ఉదయం ఇరు రాష్ట్రాల్లో మెరుపుదాడికి దిగారు. ఈ దాడిలో మొత్తం 8 …

స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

భారతీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నెగిటివ్ ట్రెండ్ తో పాటూ, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటం, కొన్ని కార్పొరేట్ కంపెనీల ఫలితాలు …