జాతీయం

కన్న కూతురికి తాళికట్టిన చండాలుడు..!

కన్న కూతురికి తాళికట్టి.. రెండో భార్యని చెప్పుకున్న ఓ చండాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దుర్ఘటన తమిళనాడులోని మదురైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, …

‘డిజిటల్‌ ఇండియా’ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

దిల్లీ: దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో ‘డిజిటల్‌ ఇండియా’ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఇందులో భాగంగా భారత్‌నెట్‌, డిజిటల్‌ లాకర్‌, ఉపకార వేతనాల పోర్టల్‌ను …

నేడే డిజిటల్ ఇండియా వారోత్సవం..

 ఢిల్లీ : డిజిటల్‌ ఇండియా వారోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రధాని …

జమ్మూ నుండి పవిత్ర అమర్ నాథ్ యాత్ర

జమ్మూ : చుట్టూ మంచుదుప్పటి కప్పుకున్న పర్వతాలు.. ఆ పర్వతాల నుంచి జాలువారే హిమనదాలు.. ఎటు చూసినా ఆహ్లాదకర వాతావరణం.. మరోవైపు హర హర మహాదేవ.. శంభో …

మహారాష్ట్రలో మరో స్కాం

మహారాష్ట్ర : బిజెపి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు తిరక్కుండానే స్కాంలు బయటపడుతున్నాయి. పంకజ్‌ ముండే స్కాం మరవక ముందే మరోమంత్రి వినోద్‌ తావ్‌డే టెండర్ల స్కాం …

రూ. 7 లక్షలు: ఏటీఎం మిషన్ ఎత్తుకుపోయారు

రుద్రపూర్: నగదు చోరీ చెయ్యడానికి వెళ్లిన దుండగులు వీలుకాకపోవడంతో ఏటీఎం యంత్రం ఎత్తుకుని మాయం అయిన సంఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది. ఉత్తరాఖండ్ లోని ఉదయ్ సింగ్ …

ఇది యూపీఏ కాదు: రాజ్, రాజేకు సంతకం చిక్కు

న్యూఢిల్లీ: ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, ఎన్డీయే సర్కార్ అని, యూపీఏ మంత్రులు చేసినట్లుగా తమ మంత్రులు ఎవరూ తప్పులు చేయరని, అందువల్ల వారు రాజీనామాలు చేయాల్సిన …

రూ. లక్ష కోట్లు కేటాయిస్తాం… సొంతింటి కల నెరవేరుతుంది: వెంకయ్య నాయుడు

   భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆవాస్ యోజన, అమృత్ పథకాలు అమల్లోకి వస్తే ప్రతి భారతీయుడి సొంతింటి కల నెరవేరుతుందని కేంద్ర మంత్రి …

తల్లిదండ్రులు మందలించారని విషగుళికలు మింగిన విద్యార్ధులు: ఇద్దరు మృతి

హైదరాబాద్: అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్కూలుకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించినందుకు ముగ్గురు పదో తరగతి విద్యార్థులు విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు …

జర్నలిస్టును హత్య చేసి, శవాన్ని పూడ్చేశారు

భోపాల్: కోర్టులో ఉన్న కేసు ఉపసంహరించుకోవాలని బెదిరించిన నిందితులు చివరికి ఒక విలేకరిని అతి దారుణంగా హత్య చేసిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్ లోని …