జాతీయం

నరేంద్రమోడీ మన్ కి బాత్…

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతులను ఉద్ధేశించి మన్ కి బాత్ నిర్వహించారు. తాగునీరు, వ్యవసాయంపై ప్రశ్నలు వచ్చాయన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం …

జగ్గయ్యపేట వద్ద రూ. 7 కోట్ల బంగారం పట్టివేత

విజయవాడ: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని పూలపాడు వద్ద పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా  వాహనంలో భారీ ఎత్తున తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం …

రైతులను ఆదుకుంటాం

రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని మోడీ అన్నారు.రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వ విభాగాలు, అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తామన్నారు.మన్కీబాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని రైతు సమస్యలపై …

రోజులు గడుస్తున్నా తెలియని రాహుల్‌ జాడ

న్యూ ఢిల్లీ, మార్చి 22 :  కాంగ్రెస్‌ నేతలు తమ యువరాజు రాహుల్‌ గాంధీ కోసం తెగ ఆరాటపడిపోతున్నారు. అవును మరి.. నెలరోజులుగా ఆయన కనిపించుట లేదు! …

బొగ్గు గనుల ప్రత్యేక అధికారాల బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఢిల్లీ: బొగ్గు గనుల ప్రత్యేక అధికారాల బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చాలి:జేడీ శీలం

ఢిల్లీ: విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చాలని ఎంపి జేడీ శీలం అన్నారు. రాజ్యసభలో ఏపీ పునర్ వ్యవస్థాకరణ చట్ట సవరణ బిల్లు పై చర్చ జరిగింది. ఈ …

ప్రాణహిత, చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి:వీహెచ్

ఢిల్లీ:తెలంగాణ లో వెనుకబడిన పంచాయతీలకు రాయితీ కల్పించాలని, ప్రాణహిత, చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలని వి.హన్మంతరావు డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఏపీ పునర్ వ్యవస్థాకరణ చట్ట సవరణ …

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది:సీఎం రమేష్

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని టిడిపి ఎంపి సీఎం రమేష్ ఆరోపించారు. ఆయన రాజ్యసభలో ఏపీ పునర్ వ్యవస్థాకరణ చట్ట సవరణ బిల్లు పై జరిగిన …

కన్నీళ్లు పెట్టుకున్నా రాష్ట్రాన్ని విభజించారు: కేవీపీ

ఢిల్లీ:విభజన తప్పని కన్నీళ్లు పెట్టుకుని ప్రతి ఒక్కరిని మొర పెట్టుకున్నా రాష్ట్రాన్ని విభజించారని ఎంపి కేవీపీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఏపీ పునర్ వ్యవస్థాకరణ చట్ట …

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 209 పాయింట్లు నష్టపోయి 28,261 వద్ద, నిఫ్టీ 64 పాయింట్లు నష్టపోయి 8,571 వద్ద …