జాతీయం

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్స్ క్స్ 500 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 160 పాయింట్లు నష్టపోయింది.

జయలలితకు సుప్రీంకోర్టు నోటీసులు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ను తొలగించాలని డీఎంకే నేత వేసిన పిటిషన్పై కోర్టు స్పందించింది. దీంతో కోర్టు జయకు …

నడుస్తున్న కారులో మరో గ్యాంగ్ రేప్

 లూధియానా: మహిళల భద్రతకు ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎన్ని యాప్స్‌ను తీసుకొచ్చినా వారిపై ఆకృత్యాలకు, అత్యాచారాలకు తెరపడడం లేదు. అంతర్జాతీయ …

వేర్పాటువాదంపై రాజీ లేదు

జమ్మూకాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు ముస్రత్ ఆలం విడుదలపై.. రాష్ట్రంలో భాగస్వమ్యపక్షమైన బీజేపీకిగాని, కేంద్రానికిగాని ఎలాంటి సమాచారం లేదన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఆలం విడుదలకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన …

దేశ భద్రత విషయంలో రాజీపడం

దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టంచేశారు. వేర్పాటువాది ముస్రత్ ఆలం విడుదలపై లోక్‌సభలో ప్రకటన చేసిన ఆయన.. ఆలం విడుదలపై జమ్మూకాశ్మీర్ …

బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం!

 ముంబయి : అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతుంటూ… మరోవైపు బులియన్  మార్కెట్ లో బంగారం ధరలు కూడా పతనం …

లంక ప్రధాని వ్యాఖ్యలు ఆందోళన కరం

తమ జలాల్లోకి వస్తే కాల్చి వేస్తామని శ్రీలంక ప్రధాని చేసిన వ్యాఖ్యలను డీఎసంకే అధినేత కరుణానిధి ఖండించారు. లంక వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆందోళనకంరంగా ఉంనది ఆయన …

ముగిసిన కేరళ స్పీకర్ అంత్యక్రియలు

కేన్సర్ తో చనిపోయిన కేరళ అసెంబ్లీ స్పీకర్ కార్తికేయన్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఆయన భౌతికకాయానికి పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటూ… అన్ని …

సిడ్నీలో బెంగళూరుకు చెందిన మహిళ దారుణ హత్య

సిడ్నీలో బెంగళూరుకు చెందిన మహిళ దారుణ హత్యకు గురైంది. ఐటీ కన్సెల్టెంట్గా పనిచేస్తున్న ప్రభా అరుణ్ ను దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. ఆమె ఆఫీస్ …

స్పైస్ జెట్ కు తప్పిన పెను ప్రమాదం

కర్నాటక రాష్ట్రం హూబ్లీ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం టైరులో గాలితగ్గడంతో రన్వేపై ఒరిగింది. ఈ విమానంలో కర్నాటక రాష్ట్రం సమాచార …