జాతీయం

భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా అన్నా పాదయాత్ర

న్యూఢిల్లీ,మార్చి9(జ‌నంసాక్షి):  సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోమారు ఉద్యమంలోకి దిగనఉన్నారు. ఇటీవలే జంతర్‌మంతర్‌ వద్ద ఆందోలన చేసిన అన్నా భూ సేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ …

ఆప్‌లో నేతలపై 28న చర్చ

న్యూఢిల్లీ,మార్చి9(జ‌నంసాక్షి): ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన పార్టీ సీనియర్‌ నేతలు యోగేంద్రయాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌ ల తొలగింపు అంశంపై జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నట్టు …

పోలవరం పూర్తికి కేంద్రం సహకరిస్తుంది

విజయవాడ,మార్చి9(జ‌నంసాక్షి): వచ్చే అయిదేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతామని ఆంధప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వ సహకరాంతో దీనిని పూర్తి …

ఆలం విడుదలపై లోక్‌సభలో విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ,మార్చి9(జ‌నంసాక్షి): కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు మసరాత్‌ ఆలం విడుదల అంశం పార్లమెంట్‌ ఉభయసభలను కుదిపాయి. దీనిపై కాంగ్రెస్‌ సహా అన్ని పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూ దేశ …

ఏపీ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగంపై చర్చ

రాజధాని నిర్మాణంపై అనుమానాలు వద్దన్న సభ్యులు హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): ఆంధప్రదేశ్‌ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమయ్యింది. టిడిపి  సభ్యుడు టి.శ్రావణ్‌కుమార్‌ చర్చ ప్రారంభిస్తూ  …

ఉగ్రవాది ఆలం విడుదలపై దద్దరిల్లిన ఉభయసభలు

దేశభద్రతపై రాజీలేదన్న ప్రధాని మోడీ నివేదిక వచ్చాక సభకు వెల్లడిస్తామని హావిూ న్యూఢిల్లీ,మార్చి : వేర్పాటు వాదుల, ఉగ్రవాదుల విషయంలో ఎలాంటి రాజీ లేదని ప్రధాని నరేంద్ర …

రైల్వే మంత్రిని కలిసిన టిడిపి ఎంపీల బృందం

న్యూఢిల్లీ,మార్చి9 : తెలుగుదేశం పార్టీ ఎంపీల బృందం సోమవారం న్యూఢిల్లీలో  రైల్వే మంత్రిని కలిసింది. రైల్వేజోన్‌, పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులకై వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. …

బీమారంగ ఉద్యోగుల సమ్మె

న్యూఢిల్లీ,మార్చి9 : బీమా బిల్లుకు వ్యతిరేకంగా సమ్మె సైరన్‌ మోగించేందుకు బీమా ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఇన్సూరెన్స్‌ రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితి పెంపును నిరసిస్తూ సోమవారం  దేశవ్యాప్తంగా …

బాలికావిద్యపై ప్రచారం చేయాలి: స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ,మార్చి9 :  మహిళా శాస్త్రవేత్తలంతా బాలికల చదువు, దాని ప్రాముఖ్యంపై ప్రచారం చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పిలుపునిచ్చారు. మహిళా చదువుతోనే …

పంజాబ్‌లో భారీ చోరీ

పంజాబ్‌లో భారీ చోరీ జరిగింది. ఏటీఎంలో డబ్బులు వేసేందుకు వెళ్తున్న బ్యాంక్ వ్యాన్‌ పై కొందరు దుండగులు దాడి చేసి, కోటీ 34 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. …