జాతీయం

మలేషియా – విశాఖ: డైరెక్ట్ విమానం!

కౌలాలంపూర్ : చవక విమానయానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఎయిర్ ఏషియా సంస్థ ఇప్పుడు నేరుగా విశాఖపట్నం నుంచి మలేషియాకు, అటు నుంచి ఇటు విమానాలు నడపడం ప్రారంభించనుంది. వారానికి …

దుండగుల దాడిలో ఏఐఏడీఎంకే కోశాధికారి మృతి

తిరునల్వేలీ: కొందరు గుర్తు తెలియని దుండగులు చేసిన దాడిలో ఏఐఏడీఎంకే పార్టీ కోశాధికారి మృతి చెందాడు. తమిళనాడులోని కొంగరాయకురిచి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఏఐఏడీఎంకే పార్టీకి …

ఐఏఎస్ అధికారి సస్పెన్షన్‌పై నివేదిక కోరిన కేంద్రం

న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారి సస్పెన్షన్ పై నివేదిక సమర్పించాలని బీహార్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. భూదందాలు జరుపుతున్న మాఫియాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై బీహార్ ప్రభుత్వం 2005 బ్యాచ్ …

గ్రానైట్‌ గనిలోపని యువకుడు మృతి

ప్రమాదవశాత్తు గనిలో పడిన 16 ఏళ్ల యువకుడు మృతిచెందిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. సాలేంలోని ఓ రాతిగనిలో పనిచేస్తున్న సమయంలో యువకుడు ప్రమాదవశాత్తు జారి గనిలో …

మాజీ ఎంపీ సదాశివరావు మండ్లిక్ మృతి

ముంబై: మాజీ ఎంపీ సదాశివరావు మండ్లిక్ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. దీర్థకాలిక అస్వస్థతతో బాధపడుతున్న 83 ఏళ్ల సదాశివరావు ముంబైలోని ఆస్పత్రిలో కన్నుమూశారని ఆయన కుటుంబసభ్యులు …

అమర జవాన్లకు ప్రధాని మోడీ నివాళులు

మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లను కేంద్ర ప్రభుత్వం స్మరించుకుంది. ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని అమర్ …

బీడీ, సిగరెట్ పరిశ్రమలను ఒక్కటిగా చూడొద్దు

బీడీ కట్టలపై హెల్త్ వార్నింగ్ లోగో సైజు పెంచుతూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌పై.. టీయారెస్ ఎంపీ కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. …

హైకోర్టును విభజించండి : కేకే

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ర్టం ఏర్పడి తొమ్మిది నెలలు కావొస్తున్నా ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు కేంద్రాన్ని కోరారు. హైకోర్టును …

భూసేకరణపై చర్చ ప్రారంభం

పలు సూచనలు చేసిన తెలుగు ఎంపీలు న్యూఢిల్లీ,మార్చి9 : భూసేకరణ బిల్లుపై లోక్‌సబలో చర్చ మొదలయ్యింది. తెలుగు రాష్టాల్రకు చెందిన ఎంపిలు పలు సూచనలు చేశారు. మార్పులు …

రాజధాని రైతలుకు తొలివిడత చెక్కుల పంపిణీ

గుంటూరు,మార్చి9(జ‌నంసాక్షి): గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులకు తొలి ఏడాది కౌలు చెక్కులు పంపిణీచేసింది. రాజధానికి భూములు …