జాతీయం

జమ్మూ కాశ్మీర్ సీఎంగా ముఫ్తీ మహమ్మద్ సయీద్ ప్రమాణం

జమ్మూ: జమ్మూ కాశ్మీర్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ మద్దతుతో పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పీడీపీ నేత ముఫ్తీ మహమ్మద్ సయీద్ జమ్మూ కాశ్మీర్ …

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఏర్పేడు(చిత్తూరు): చిత్తూరు జిల్లా ఏర్పేడు మండల కేంద్రం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. సీతారాంపేట గ్రామం సమీపంలో కారు, లారీ …

జమ్మూకశ్మీర్‌లో కొలువుదీరిన సంకీర్ణ ప్రభుత్వం

 జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో పీడీపీ- బీజీపీ  సంకీర్ణ  ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా పీడీపీ నేత ముఫ్తీ మహ్మద్ సయీద్  ప్రమాణ స్వీకారం చేశారు.  బీజేపీ కి చెందిన నిర్మల …

ఆదర్శంగా హిందూపురం బస్టాండ్‌

అనంతపురం,ఫిబ్రవరి28: హిందూపురం ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్ది ఆంధప్రదేశ్‌కే ఆదర్శంగా మారుస్తామని అనంతపురం జిల్లా స్వచ్ఛభారత్‌ ప్రచారకర్త, సినీనటుడు నరేశ్‌, అనంతపురం ఆర్టీసీ ఆర్‌ఎం వెంకటేశ్వరరావులు …

బడ్జెట్లో స్పష్టత లేదన్న మన్మోహన్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): బ్జడెట్లో చెప్పిన అంశాలపై స్పష్టత లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. బ్జడెట్‌ నిరాశాజనకంగా ఉందని చెప్పారు. లక్ష్యాలు బాగున్నాయిగాని …

అస్త్రాలు సిద్దంగా ఉన్నాయన్న టిడిపి ఎంపీలు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి ): కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ ఎంపీలు అసంతృప్తి వెళ్లగక్కారు. రాష్ట్ర విభజన జరిగి 9నెలలు అవుతున్నా.. విభజన చట్టంలోని హావిూలను నెరవేర్చలేదని టీడీపీ ఎంపీలు ఆగ్రహం …

సవాళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌కు కొత్త రూపు: జైట్లీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28 : ప్రజలకు సుపరిపాలన అందించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. రాయితీలు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. …

షూటింగులో గాయపడిన నీతూచంద్ర

చెన్నై,ఫిబ్రవరి28 :’గోదావరి’ సినిమాలో రెండో హీరోయిన్గా నటించిన నీతూచంద్ర తమిళ సినిమా షూటింగులో గాయపడింది. తమిళ మ్యూజికల్‌ థ్రిల్లర్‌ సినిమా ‘వైగై ఎక్స్‌ప్రెస్‌’ షూటింగ్లో భాగంగా ఓ …

ప్రత్యేక ¬దాపై కేంద్రం నిరాశపరిచింది: వైకాపా

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28 : ఆంధప్రదేశ్‌ రాష్టాన్రికి ప్రత్యేక ¬దా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిరాశ పరిచిందని వైఎస్‌ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. …

బ్జడెట్‌పై భిన్న స్వరాలు

బాగుందన్న రాజ్‌నాథ్‌..పెదవి విరిచిన సోనియా న్యూఢిల్లీ,ఫిబ్రవరి28 :కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ శనివారం పార్లమెంట్‌లో బ్జడెట్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు దానిపై స్పందించారు. ఇది …