జాతీయం

కార్పోరేట్‌ కనుసన్నల్లో జైట్లీ బడ్జెట్‌

ఉద్యోగవర్గాలకు, మధ్యతరగతికి మొడిచేయి ఆదాయపన్ను స్లాబ్‌లు యథాతథం మనీల్యాండరింగ్‌ చట్టాల్లో మార్పులు, సవరణలు ఈ సమావేశాల్లోనే నల్లధనంపై బిల్లు ప్రణాళికా వ్యయం: 4,65,277 కోట్లు: జైట్లీ ప్రణాళికేతర …

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

న్యూఢిల్లీ : బడ్జెట్ పై భారీ అంచనాలతో లాభాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ …

ఆదాయ పన్ను స్లాబ్ లు యథాతథం

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను స్లాబుల్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎలాంటి మార్పులు చేయలేదు. వాటిని యథాతథంగా ఉంచారు. అయితే, పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చే అంశాల్లో …

నిర్భయ ఫండ్కు రూ.2000 కోట్లు

న్యూఢిల్లీ :  నిర్భయ ఫండ్ కోసం మూలధన నిధిని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. గత ఏడాది నిర్భయ ఫండ్కు రూ.1,000 కోట్లు కేటాయించగా ఈసారి అదనంగా …

పెట్టుబడులు పెంచుతాం, పేదలకు సంపద పంచుతాం

స్కామ్‌పాలన ముగిసింది, పారదర్శకపాలన మొదలైంది ఆర్ధికాభివృద్ధికి వాతావరణం బాగుంది 2015-16 బడ్జెట్‌లో ఆచితూచి జైట్లీ అడుగులు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 : దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ర్టాలకు సమాన …

వెంకయ్య వ్యాఖ్యలపై విపక్షాల నిరసన

క్షమాపణకు పట్టు..అన్‌పార్లమెంటరీ వాడలేదన్న వెంకయ్య న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి):  కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై గురువారం లోక్‌సభ దద్దరిల్లింది. విపక్ష సభ్యుల నిరసనలతో సభ ప్రారంభం అయిన కొద్దిసేపటికే 15 …

రాజకీయాలు అభివృద్దికి ఆటంకంకారాదు: వెంకయ్య

న్యూఢిల్లీ,ఫిబ్రవరి25 (జ‌నంసాక్షి) : రాజకీయాలు అభివృద్ధికి ఆటంకం కారాదని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఏదైనా చర్చించి నిర్ణయం తసీఉకుందామన్నదే తమ అభిమతమన్నారు.  లోక్‌సభలో …

భూసేకరణ బిల్లుపై పారదర్వక చర్చ : గడ్కరీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి25 (జ‌నంసాక్షి) : భూసేకరణ బిల్లుపై పారదర్శక చర్చకు తామ సిద్ధమని కేంద్ర రవాణాశాఖ మంత్రి గడ్కరీ తెలిపారు. భూసేకరణ బిల్లుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళలనలపై ఆయన స్పందిస్తూ.. …

జంతర్‌మంతర్‌లో అన్నాహజారే దీక్ష

న్యూఢిల్లీ : హస్తినలోని జంతర్‌మంతర్‌లో సామాజిక ఉద్యమకారులు అన్నాహజారే మరోసారి దీక్ష చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన భూ సేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా రైతు సంఘాలతో కలిసి నిరసన …

భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అన్నా దీక్ష

జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష న్యూఢిల్లీ,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): భూ సేకరణ ఆర్డినెన్స్‌ ను వ్యతిరేకిస్తూ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హాజారే ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష …