జాతీయం

టీమిండియా సమర కౌశలం

సత్తా ఉన్న టీమ్‌గా రాణించిన వైనం న్యూఢిల్లీ,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి) : శత్రువు బలాన్ని బలగాన్ని అంచనా వేసుకుంటేనే గెలుపు సాధ్యం అవుతుంది. క్రీడల్లో అయితే ఇది అవసరం. ఎదుటి …

అమ్మాయిల స్కార్ఫ్‌పై మేయర్ వివాదాస్పద వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్: అమ్మాయిలు స్కార్ఫ్ కట్టుకుని కనిపిస్తే ఇక జైలుకేనంటూ మధ్యప్రదేశ్‌లోని సాత్నా మేయర్ మమతా పాండే ఆజ్ఞలు జారీచేశారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా …

చైనా వెళ్లే భారత్‌ బృందానికి చంద్రబాబు నాయకత్వం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : చంద్రబాబు నాయుడు అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. భారత్‌ తరఫున చైనా వెళ్లే ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహంచ బోతున్నారు. భారత్‌- చైనా …

పెట్టుబడులకు అనుకూలంగా తెలంగాణ పారిశ్రామిక విధానం

ఏరో ఇండియా సదస్సులో జూపల్లి బెంగుళూరు,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : భాతదేశ రక్షణ రంగంలో ప్రభుత్వ , ప్రైవేటు భాగస్వామ్యంలో దేశం  స్వావలంబన సాధించి మేక్‌ ఇన్‌ ఇండియా …

బీహార్‌ సిఎంగా నితీష్‌కు అవకాశం

పాట్నా,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : గత కొన్ని రోజులుగా వేడెక్కి ఉన్న బీహార్‌ రాజకీయాలు చల్లబడ్డాయి. బీహార్‌ సీఎంగా ఆదివారం నితీష్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈమేరకు ఆయనకు రాజ్‌భవన్‌ …

బాంబు పేలుడులో పోలీసులకు గాయాలు

రాయ్‌పూర్‌,ఫిబ్రవరి20  ( జ‌నంసాక్షి) : భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బాంబు పేలడంతో కూబింగ్‌ చేస్తున్న పోలీసు సిబ్బందిలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ …

ఐసీయూలో అగ్నిప్రమాదం..తప్పిన ముప్పు

ఒంగోలు,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : ప్రకాశం జిల్లా కందుకూరు ఏరియా ఆస్పత్రి ఐసీయూలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఐసీయూలో ముగ్గురు చిన్నారులు …

గవర్నర్‌ నిర్ణయమే ఇప్పుడు కీలకం

పాట్నా,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : బిహార్‌ రాజకీయాలు తాజాగా మరో మలుపు తిరిగాయి. వర్నర్‌ తసీఉకునేనిర్ణయం కోసం నితీష్‌ కుమార్‌ ఎదురు చూస్తున్నారు. తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు, …

బిహార్‌ లో మలుపులు తిరుగుతన్న రాజకీయాలు

బలపరీక్షకు ముందే సీఎం జితన్‌రామ్‌ మాంఝీ రాజీనామా తనను చంపుతామంటూ బెదిరింపులు వచ్చయన్న మాంఝీ గవర్నర్‌ నిర్ణయం కోసం నితీష్‌ ఎదురుచూపు పాట్నా,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : …

భూసేకరణ, తదితరబిల్లుపై ప్రతిఘన తప్పకపోవచ్చు

అనూహ్యంగా ప్రభుత్వ విధానాలపై బిఎంఎస్‌ విమర్శలు న్యూఢిల్లీ,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : భూసేకరణ బిల్లుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ బడ్జెట్‌ సమావేశల్లో దీనిపై గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు …