జాతీయం

ఒడిశాలో బైక్‌లు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్

ఒడిశా: ఒడిశాలో బైకు ల దొంగతనానికి పాల్పడుతున్న గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిషాలోని జాజ్‌పూర్ జిల్లాలో ఐదుగురు నిందితులను ఇవాళ అరెస్టు చేశారు. పోలీసులు వారి …

అరుణ్‌జైట్లీతో పీడీపీ నేతల భేటీ

జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు ముందుకు కదిలాయి. రెండు నెలల నుంచి ఎన్నో చర్చలు జరిగినప్పటికీ.. కామన్ మినిమం ప్రోగ్రాం మీద ఒక అభిప్రాయానికి …

అరేబియా సముద్ర జలాల్లో పాకిస్తాన్ బోటు

న్యూఢిల్లీ: అరేబియా సముద్ర జలాల్లో పాకిస్తాన్ వైపు నుంచి అనుమానాస్పదంగా దూసుకొచ్చిన పాకు బోటు  పేల్చివేత ఘటనలో  వివాదం మరింత ముదురుతోంది. రక్షణమంత్రి  మనోహర్ వారికర్ , …

బాలికపై లైంగిక దాడి.. హత్య!

పుణె : ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి.. ఆ తర్వాత గొంతు కోసి హత్య చేశారు. ఈ దారుణ ఘటన పుణె సమీపంలోని లోనవాలా హోటల్లో చేసుకుంది. …

మాజీ ప్రధాని మన్మోహన్‌తో ఏపీ కాంగ్రెస్‌ నేతల భేటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేతలు గురువారం సమావేశమయ్యారు. దిగ్విజయ్‌ సింగ్‌, రఘువీరా, కేవీపీ, కొప్పుల రాజు ఈ …

ఏపీకి ప్రత్యేకహోదాపై నోరు విప్పండి

బీజేపీ కి దిగ్విజ‌య్ సూటి ప్ర‌శ్న‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై బీజేపీ మాటమారుస్తోందని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ దిగ్విజ‌య్ సూటి ప్ర‌శ్న‌  వేశారు. …

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల వెనక ‘డాక్టర్ సాబ్’

* పేలుడు పదార్థం సరఫరాదారు అతనే.. * మంగుళూరులో అందుకున్న ఉగ్రవాది అసదుల్లా *  రెండు కేసుల్లోనూ నిందితులుగా అఫాఖీ, సద్దాం * రియాజ్ అహ్మద్ సయీదీ …

రోడ్డుపై చితగ్గొట్టి చంపేశారు: నిందితుల్లో పోలీసు కొడుకు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో నడిరోడ్డుపై అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని ఆరుగురు యువకులు అత్యంత దారుణంగా, నిర్దయగా కొట్టారు. ఆ సంఘటన …

ఢిల్లీ కాంట్రాక్టు ఉద్యోగులకు కేజ్రీవాల్ శివరాత్రి కానుక!

 ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాంట్రాక్టు ఉద్యోగులకు మహాశివరాత్రి కానుక ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రతను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను …

బాల కార్మిక నిషేధచట్టం అమలు కావాలి

న్యూఢిల్లీ,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి  ):  బాల కార్మిక నిషేధచట్టం అమలు తీరును సవిూక్షించేందుకు కొత్త చట్టం తీసుకురావాలని నోబెల్‌ గ్రహీత, బాలల హక్కుల ఉద్యమ నేత కైలాష్‌ సత్యార్థి అన్నారు. …